న్యూజెర్సీ లో స్వచ్ఛంద కచేరి

  • IndiaGlitz, [Monday,October 10 2016]

కాశ్మీరీ పండిట్ల పై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి శల్లి కుమార్ అనే వ్యక్తి ఛారిటీ కాన్సెర్ట్ ను ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు. ఈ ఈవెంట్ లో అఖిల్, రామ్ చరణ్ , శ్రియసరన్, ప్రభుదేవా, మలైకా అరోరా, సోఫీ చౌదరిలు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోనాల్డ్ ట్రంప్ హాజరుకాకున్నారు. హైద్రాబాద్ లో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో హీరోయిన్ శ్రియ పాల్గొన్నారు. ఇలాంటి ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొడం చాలా సంతోషంగా ఉందని శ్రియ తెలిపారు. ఉగ్రవాద దాడుల్లో నష్టపోయిన వారికోసం పెర్ఫార్మ్ చేయడం మా బాధ్యత అనుకొనే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సౌత్ లో నేను చేసిన సినిమా పాటలకు పెర్ఫార్మ్ చేయనున్నాను అని తెలిపారు.

More News

ముంబాయి కంపెనీతో చేతులు క‌లిపిన రానా..!

బాహుబ‌లి సినిమాతో రానా ఇమేజే మారిపోయింది. ఒక్క‌సారిగా జాతీయ స్ధాయిలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఓ వైపు బాహుబ‌లి 2 సినిమా చేస్తునే మ‌రో వైపు ఘాజీ అనే భారీ చిత్రంలో న‌టిస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డి టైం స్టార్ట్ అయ్యింది

ఇండస్ట్రీ లో త‌న‌కంటూ  ప్రత్యేకమైన స్పేస్ ని సంపాదించుకున్న శ్రీనివాస రెడ్డి గీతాంజలి తర్వాత మరో పాత్రతో అలరించేందుకు రెడీ అయ్యాడు. జయమ్ము నిశ్చయమ్మురా.. లో  మరోసారి తనలోని నటుడ్ని పరిచయం చేసాడు.

సునీల్ నెక్ట్స్ మూవీకి డిఫ‌రెంట్ టైటిల్..!

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టించిన తాజా చిత్రం ఈడు గోల్డ్ ఎహే. వీరు పోట్ల తెర‌కెక్కించిన ఈడు గోల్డ్ ఎహే చిత్రం ద‌స‌రా కానుక‌గా రిలీజై స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతుంది.

నవంబర్ 11న 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్టైన్ చేశాయి.

ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టునే డిఫ‌రెంట్ హ‌ర్ర‌ర్ కామెడీ ఫిల్మ్ నేను సీతాదేవి - హీరో సందీప్

యువ క‌థానాయ‌కుడు సందీప్ న‌టిస్తున్న సినిమా నేను సీతాదేవి. కోమ‌లి, భ‌వ్య‌శ్రీ క‌ధానాయిక‌లుగా న‌టిస్తున్నారు. సందీప్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ చిత్రంలో ర‌ణధీర్, వెన్నెల కిషోర్, జీవా, ధ‌న్ రాజ్, గుండు హ‌నుమంత‌రావు త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషించారు.