తమిళంలో సినిమా చేస్తున్న నిహారిక..

  • IndiaGlitz, [Thursday,February 16 2017]

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక ముద్ద‌ప‌ప్పు అవ‌కాయ్ స‌హా ప‌లు టీవీ షోస్‌తో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం అయిన త‌ర్వాత ఒక మ‌న‌సు అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. త‌ర్వాత నిహారిక త‌న సెకండ్ మూవీ కోసం చాలా స‌మ‌యాన్ని తీసుకుంది. తెలుగులో నిహారిక సెకండ్‌మూవీపై చాలా ర‌కాల వార్త‌లు వినిపించిన‌ప్ప‌టికీ నిహారిక తెలుగులోకే ప‌రిమితం కాకుండా తమిళంలో కూడా న‌టించ‌డానికి రెడీ అయ్యింది.

పిజ్జా స‌హా త‌మిళంలో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి విజ‌య్ సేతుప‌తి స‌హా ప‌లు తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించిన సీనియ‌న్ న‌టుడు కార్తీక్ త‌న‌యుడు గౌత‌మ్ కార్తీక్‌తో క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌నుంది. ఈ సినిమాను అరుముగ కుమార్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సైలెంట్‌గా చిత్రీక‌ర‌ణ‌ను జరుపుకుంటుంద‌ట‌.

More News

మార్చి 3 న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న గుంటూరోడు

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మనోజ్ మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెరకెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు.

శ్రీవిష్ణు హీరోగా 'మెంటల్ మదిలో' ఫస్ట్ లుక్ విడుదల!

'పెళ్లిచూపులు' చిత్రంతో తెలుగు చిత్రసీమలో చిన్నసైజు సంచలనం సృష్టించిన నిర్మాత రాజ్ కందుకూరి ఇప్పుడు 'మెంటల్ మదిలో' అంటూ మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

స్వచ్ఛమైన ప్రేమకథగా అమరం అఖిలం ప్రేమ

వి.ఆర్ చలనచిత్రాలు పతాకంపై ఓ సరికొత్త ప్రేమకథా చిత్రం రూపొందుతుంది.వి.ఇ.వి.కె.డి.ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జోనాథన్ ఎడ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

'మెట్రో' గ్రాండ్ సక్సెస్ కావాలి - 'థియేట్రికల్ ట్రైలర్' ఆవిష్కరణలో శర్వానంద్

ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై 'ప్రేమిస్తే','జర్నీ','పిజ్జా'వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా 'మెట్రో'.

రెండు రోజుల్లో 'గురు' సింగిల్ ట్రాక్

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో