దొడ్డ మ‌న‌సు చాటుకున్న నిఖిల్‌

  • IndiaGlitz, [Wednesday,June 26 2019]

యువ హీరో నిఖిల్ త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నాడు. ప్ర‌కృతి వైప‌రీత్యాలు వ‌చ్చిన‌ప్పుడు త‌న శ‌క్తిమేర స‌హకారం అందించే హీరో నిఖిల్ . మ‌రోసారి త‌న దొడ్డ మ‌న‌సుని చాటుకున్నారు. ఇటీవ‌ల ఆయ‌న భీమ‌వ‌రంలోని ఓ పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు.

అక్క‌డ పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపిన నిఖిల్ ఆ ఫోటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డమే కాకుండా.. ఆ స్కూల్‌లోని 300 మంది పిల్ల‌లు స్టార్టింగ్ నుండి ముగిసే వ‌ర‌కు చ‌దువు ఖ‌ర్చునంతా తానే భ‌రిస్తానంటూ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. తాను భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని మంచి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తాన‌ని తెలిపారు.

ప్రస్తుతం 'అర్జున్ సుర‌వ‌రం' సినిమా విడుద‌ల కోసం నిఖిల్ ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. మంచి విడుద‌ల తేదీ, థియేట‌ర్స్‌కోసం నిఖిల్ నిరీక్షిస్తున్నాడు. మ‌రి ఈయ‌న నిరీక్ష‌ణ ఎప్పుడు ఫ‌లించ‌నుందో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.

More News

అతని వైపే మొగ్గు చూపుతున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి.

‘జబర్దస్త్’ సక్సెస్‌కు ఆ ఇద్దరే కారణం: అనసూయ

జబర్దస్త్ కామెడీ షో.. ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. గురు, శుక్రవారం రోజులొస్తే చాలు అటు టీవీ చానెల్స్ ముందు..

తమ్ముళ్లూ.. బాబు భజన ఆపండి : త్రిమూర్తులు వార్నింగ్

ఇదేంటి.. తెలుగు తమ్ముళ్లకే టీడీపీ సీనియర్ నేత వార్నింగ్ ఇచ్చారని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే..

తెరపైకి కేఏ పాల్ బయోపిక్.. హీరోగా సునీల్!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అందరికీ గుర్తుండే ఉంటారు. ఒక వేళ మరిచిపోదామనకున్నా మరవని సెలబ్రిటీ ఆయన. ఎండ నుంచి కాస్త ఉపశమనం అవుదామన్నా..

చంద్రబాబుకు షాకిచ్చిన నలుగురు కాపు కీలక నేతలు!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కాపు కీలకనేతలు షాకిచ్చారు. ఇటీవలే కాపు కీలకనేతలంతా భేటీ అయ్యి టీడీపీని వీడాలని ఆలోచించినట్లు తెలిసింది.