నేటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్..

  • IndiaGlitz, [Saturday,February 01 2020]

అవును మీరు వింటున్నది నిజమే.. ఇవాళ్టి నుంచి కొన్ని కొన్ని ఫోన్లలో వాట్సాప్ బంద్ కానుంది. అనుకున్నట్లుగానే.. పాతకాలం నాటి ఓఎస్‌తో నడిచే స్మార్ట్‌ఫోన్లకు సేవలను నిలిపివేయనున్నట్టు ప్రకటించిన వాట్సాప్ అన్నంత పనిచేసేసింది. ఇవాళ్టి నుంచి ఆండ్రాయిడ్‌ 2.3.7, ఐవోఎస్‌ 8 ఆపరేటింగ్‌ సిస్టం ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.

ఇవి కూడా..!
బ్లాక్‌బెర్రీ 10
బ్లాక్ బెర్రీ ఓఎస్
నోకియా సింబియాన్ ఎస్60
విండోస్ ఫోన్ 8.0
నోకియా ఎస్40
ఆండ్రాయిడ్ వెర్షన్లు 2.3.7
ఐఫోన్ ఐవోఎస్ 7తో పాటు ఇకపై ఈ ఓఎస్‌లతో పనిచేసే ఫోన్ల కోసం ప్రత్యేక ఫీచర్లు తయారు చేయడం నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. వాట్సాప్ యాజమాన్యం తీసుకున్న ఈ చర్యతో యూజర్లపై ప్రభావం పడనుంది.

More News

సూపర్‌స్టార్‌తో ఛాన్స్ కొట్టిన నయన్‌

నయనతార నక్కతోకను తొక్కినట్టే ఉంది. సీనియర్‌ హీరోయిన్లందరూ నిదానంగా ఇంటిదారి పడుతుంటే, నయనతార ముందు మాత్రం డైరక్టర్లు క్యూ కడుతున్నారు.

వర్మ దానికి ఒప్పకుంటారా?

రామ్‌గోపాల్‌ వర్మ... తెలుగులో సంచనాలకు మారుపేరు. అక్కడిదాకా అంతా బావుంది. ఆ మాటను ఆయన ఎంజాయ్‌ కూడా చేస్తారు.

నాడు ఎన్టీఆర్.. నేడు పవన్ అంతే.. తప్పేముంది!?

జనసేనకు గుండెకాయ లాంటి నేతగా పేరుగాంచిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

కళ్లార్పలేనంత థ్రిల్.. ‘హిట్’ పక్కానేమో!?

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్పణ‌లో వాల్ పోస్టర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా

మరోసారి డ్యూయెల్ రోల్‌లో ర‌వితేజ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.