మగధీర కు సంబంధం లేదట...

  • IndiaGlitz, [Friday,May 26 2017]

జూన్ 9న విడుద‌ల కానున్న బాలీవుడ్ చిత్రం రాబ్తా(క‌నెక్ష‌న్‌)కు తెలుగు సినిమా మ‌గ‌ధీర‌కు సంబంధం ఉంద‌ని తెలుగు నిర్మాత అల్లు అర‌వింద్ కోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. రాబ్తా మెయిన్ పాయింట్ మ‌గ‌ధీర చిత్రంలో నుండే తీసుకున్నార‌ని, కాబ‌ట్టి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించేంత వ‌ర‌కు సినిమాను విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని కేసు వేశారు.

అయితే ఈ సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌(ధోని ఫేమ్‌)మాత్రం రాబ్తాకు, మ‌గ‌ధీర‌కు సంబంధం లేద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్క‌ని క‌థాంశంతో సినిమా రూపొందింద‌ని, కాబ‌ట్టి కేసు కోర్టులో నిల‌వ‌ద‌ని అంటున్నాడు. అంతే కాకుండా రాబ్తా క‌మ‌ర్షియ‌ల్‌గా త‌న‌కు మంచి పేరు తెస్తుంద‌ని కూడా ఆశాభావం వ్య‌క్తం చేశాడు. మ‌రి నిజా నిజాలు తెలియాలంటే మ‌రో వారం ఆగితే స‌రిపోతుంది. ఈ చిత్రంలో వ‌న్ నేనొక్క‌డినే ఫేమ్ కృతిస‌న‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

More News

'జయదేవ్' లో గంటా రవి ఎక్స్ ట్రార్డినరీ పెర్ ఫార్మెన్స్ చేశాడు - దర్శకుడు జయంత్ సి. పరాన్జీ

'ప్రేమించుకుందాం.. రా', 'ప్రేమంటే ఇదేరా', 'బావగారు బాగున్నారా!' 'లక్ష్మీనరసింహా' వంటి సూపర్డూపర్ హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించి డీసెంట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు జయంత్ సి. పరాన్జీ.

జూన్ 9న విడుదలకానున్న 'పెళ్ళికి ముందు ప్రేమకథ'

చేతన్ శీను, సునైన హీరో హీరోయిన్లుగా మధు గోపు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'పెళ్ళికి ముందు ప్రేమకథ'. డి.ఎస్.కె, అవినాష్ సలండ్ర, సుధాకర్ పట్నం నిర్మాతలు. ప్రేమ్ కుమార్ పాట్ర, మాస్టర్ అవినాష్ సలండ్ సమర్పణలో గణపతి ఎంటర్టైన్మెంట్స్, పట్నం ప్రొడక్షన్స్ బ్యానర్స్పై రూపొందుతోంది.

'అందగాడు' సెన్సార్ పూర్తి

యువ కథానాయకుడు రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

కళ్యాణ్ రామ్ చిత్రానికి తమిళ రచయితలు...

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో

రజనీ చిత్రంలో జాతీయ నటి

హ్యుమన్ ట్రాఫికింగ్ అనే అంశంపై రూపొందిన చిత్రం 'నా బంగారు తల్లి'.