ఖాద‌ర్ ఖాన్ క‌న్నుమూత‌

  • IndiaGlitz, [Tuesday,January 01 2019]

'జుదాయి, జుడ్వా, అనారీ నెం.1, ముజ్‌సే షాదీ కరోగీ' సినిమాల్లో తన‌దైన నటనతో మెప్పించిన బాలీవుడ్ నటుడు ఖాదర్‌ఖాన్ అనారోగ్యంతో క‌న్నుమూశారు. కెన‌డా హాస్పిట‌ల్‌లో ఆయ‌న చికిత్స పొందుతూ సోమ‌వారం సాయంత్రం క‌న్నుమూసిన‌ట్లు ఆయ‌న కుమారుడు స‌ర్ప‌రాజ్ వెల్ల‌డించారు.

ప‌దిహేడు వారాల పాటు ఆయ‌న హాస్పిట‌ల్‌లోనే ఉన్నారు. 300పైగా చిత్రాల్లో న‌టించిన ఆయ‌న 250పై చిత్రాల‌కు డైలాగ్స్ రాశారు. ఖాద‌ర్ ఖాన్ మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు బాలీవుడ్ తార‌లు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

More News

ర‌క్త‌పు స్నానం చేస్తున్న హ‌న్సిక‌

పాల బుగ్గ‌ల సొగ‌స‌రి హ‌న్సిక ఇప్పుడు త‌న 50వ సినిమా `మ‌హా`లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్‌ను నేడు కొత్త సంవత్స‌రం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.

ర‌విబాబు మ‌రో ప్రయోగం

ఒక ప‌క్క హార‌ర్‌, కామెడీ చిత్రాలు చేయ‌డంలో  ఆస‌క్తి చూపే ద‌ర్శ‌కుడు ర‌విబాబు. ఈయ‌న త‌న కొత్త సినిమా టైటిల్‌ను 'ఆవిరి' అని ప్ర‌క‌టిస్తూ దానికి సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు.

లోక‌సభ‌కు సై అంటున్న ప్రకాష్ రాజ్‌

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కొత్త సంవ‌త్స‌ర వేడుక సంద‌ర్భంగా ఓ సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. అదేంటంటే.. ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా పోటీ

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం

స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు 'త్రివిక్రమ్' ల కాంబినేషన్ లో  మరో చిత్రం రూపుదిద్దుకోవటానికి సన్నద్ధమవుతోంది.

నాన్న‌కు భ‌య‌ప‌డుతున్నజాన్వి

శ్రీ దేవి పెద్ద త‌న‌య జాన్వీక‌పూర్‌, ద‌ఢ‌క్ సినిమాతో స‌క్సెస్ అందుకుంది. ఈమెతో సినిమాలు చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నా.. జాన్వీక‌పూర్ మాత్రం సెల‌క్టివ్‌గానే సినిమాల‌ను ఎంపిక చేసుకుంటుంది.