ఇప్పుడు బుల్లితెర‌పై కూడా...

  • IndiaGlitz, [Saturday,September 08 2018]

కృష్ణ త‌న‌య‌.. మ‌హేశ్ సోద‌రి.. నిర్మాత.. ద‌ర్శ‌కురాలు అయిన మంజుల ఘ‌ట్ట‌మ‌నేని వెండితెర నుండి బుల్లితెర‌కు రావ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటంది. ఈమె ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఓ ప్ర‌ముఖ డిజిటల్ నెట్ వ‌ర్క్‌తో భాగ‌స్వామ్యం అవుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేయ‌బోతున్నార‌నేది స‌మాచారం.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వివ‌రాలు వెల్లడి కానున్నాయి. ఈ ఏడాది చివ‌ర్లో ఈ వెబ్ సిరీస్ ప్రారంభం అవుతుంది ఆలోపు ప్ర‌శాంత్ వ‌ర్మ.. రాజ‌శేఖ‌ర్‌తో చేసే క‌ల్కి సినిమాను పూర్తి చేసుకుంటారు.

More News

'దేశంలో దొంగలు పడ్డారు' సాంగ్ లాంఛ్ చెసిన శ్రీకాంత్

అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్ , రాజ‌న్‌, షానీ, పృథ్విరాజ్‌, స‌మీర్‌, లోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా 'దేశంలో దొంగ‌లు ప‌డ్డారు'.

'అర్జున్ రెడ్డి' నుండి త‌ప్పుకున్న హీరోయిన్‌?

తెలుగులో గ‌త ఏడాది ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. క‌ల్ట్ మూవీ అంటూ అందరితో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం త‌మిళంలో, హిందీలో రీమేక్ అవుతున్నాయి.

తేజ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్‌...

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

బ‌యోపిక్‌లో బ‌న్ని

ఇండియాలో క్రికెట్‌కు క్రేజ్ తీసుకొచ్చిన ఆట‌గాళ్ల‌లో ముఖ్యుడు క‌పిల్‌దేవ్‌. 1983 క‌పిల్ డెవిల్స్ పేరుతో ఏకంగా వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సొంతం చేసుకోవ‌డం విశేషం.

ర‌జ‌నీకాంత్ 165వ సినిమా టైటిల్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పిజ్జా, చిక్క‌డు దొర‌క‌డు ఫేమ్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.