రికార్డు ధరకు ఎన్టీఆర్ మూవీ శాటిలైట్ హక్కులు..

  • IndiaGlitz, [Tuesday,April 25 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బాబీ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'జై ల‌వ‌కుశ‌'. రాశిఖ‌న్నా, నివేదా థామ‌స్‌, నందిత‌రాజ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. సినిమాను సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే, సినిమా శాటిలైట్ హ‌క్కులు రికార్డ్ ధ‌ర‌కు అమ్ముడైన‌ట్లు స‌మాచారం. వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం జెమిటి టీవీ 'జై ల‌వ‌కుశ' శాటిలైట్ హక్కుల‌ను 14 కోట్ల రూపాయ‌ల‌కు కోనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

More News

మహేష్ మూవీ క్లైమాక్స్ కు ముహుర్తం కుదిరింది..

సూపర్ స్టార్ మహేష్,స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగ దాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న స్పై థ్రిల్లర్ 'స్పైడర్'.

గాయత్రి ప్రొడక్షన్స్ శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ గ్రాండ్ లాంచ్

ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్ చేతుల మీదుగా గాయత్రి ప్రొడక్షన్స్ శ్రీ రాముడింట శ్రీ కృష్ణుడంట ఫస్ట్ లుక్ లాంచ్ మోషన్ పోస్టర్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకే నిండుదనం వచ్చింది: మెగాస్టార్ చిరంజీవి

కళాతపస్వీ కె.విశ్వనాథ్ కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మే 5 నుండి జగపతిబాబు 'సూర్యాభాయ్ ' చివరి షెడ్యూల్ షూటింగ్

ప్రైమ్ స్టార్ జగపతిబాబు హీరోగా చిన్నారి ఆర్ట్స్,శ్రీ తిరుమల సినిమాస్ పతాకాలపై అర్జున్ వాసుదేవ్ దర్శకత్వంలో

హరితో మరోసారి సూర్య...

హీరో సూర్య,డైరెక్టర్ హరి అంటే సినీ ప్రేక్షకుడికి ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చేది సింగం ఫ్రాంఛైజీ.