ఎన్టీఆర్ సినిమా సినిమాటోగ్రాఫర్ మారాడు...

  • IndiaGlitz, [Wednesday,May 17 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'జై ల‌వ‌కుశ'. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన‌రోజు కాబ‌ట్టి మే 19న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల కానుంది. ఈ సంగ‌తుల‌ను ప‌క్క‌న పెడితే, ఈ సినిమాకు సి..కె.ముర‌ళీధ‌ర‌న్‌ను సినిమాటోగ్రాఫ‌ర్ ప‌నిచేశాడు.

అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ మ‌ధ్య‌లో సినిమాటోగ్రాఫ‌ర్ మారిపోయాడు. బాబీ, ముర‌ళీధ‌ర‌న్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డం వ‌ల్ల‌నే ముర‌ళీధ‌ర‌ర‌న్‌ను రీప్లేస్ చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ముర‌ళీధ‌ర‌న్‌కు కొన్ని అత్య‌వ‌స‌ర క‌మిట్‌మెంట్స్ ఉండ‌టం వ‌ల్ల‌నే ముర‌ళీద‌ర‌న్ ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యాడ‌ని స‌మాచారం. సి.కె.ముర‌ళీధ‌ర‌న్ స్థానంలో ఛోటా కె.నాయుడు ఇప్పుడు ఈ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ వ‌ర్క్ చేయ‌నున్నాడు.

More News

బాలీవుడ్ లోకి థమన్...

తెలుగులో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అందరి టాప్ స్టార్స్ తో వర్క్ చేసిన ఎస్.ఎస్.థమన్

వరుణ్ నెక్ట్స్ జోనర్ ఏంటంటే...

మిస్టర్ తో భారీ ప్లాప్ ను మూట గట్టుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి.

బాలయ్య 102 సినిమా టైటిల్...

అసలు బాలయ్య జోరు ఎవరికీ అంతు చిక్కడం లేదు.,గౌతమిపుత్ర శాతకర్ణితో 100 సినిమాలను పూర్తి చేసిన బాలయ్య

హీరోగా పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న నిఖిల్..

ఏవిదమైమన బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలో ఎంట్రి ఇవ్వటమే కష్టంగా వున్న ఈ రోజుల్లో తన టాలెంట్ ని తన మీద తనకున్న నమ్మకంతో "హ్యపిడేస్" చిత్రం లో నలుగురిలో ఒక్కడిగా తెలుగు తెరకి పరిచయమయ్యిన నిఖిల్ ఈ సంవత్సరం తో తన కెరీర్ లో పది సంవత్సరాల మైలు రాయిని దాటుతున్నాడు.

జూన్ 9న సుకుమార్ రైటింగ్స్ దర్శకుడు

కొత్తదనంతో కూడిన సృజనాత్మక కథాంశాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. మొదటి ప్రయత్నంగా కుమారి 21ఎఫ్ చిత్రంతో చక్కటి విజయాన్ని దక్కించుకున్నారు.