తిరుమలలో ఎన్టీఆర్...

  • IndiaGlitz, [Tuesday,May 02 2017]

'జై ల‌వ‌కుశ' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కాస్తా విరామంలో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నాడు. స‌తీమ‌ణి ల‌క్ష్మీప్ర‌ణితితో క‌లిసి మంగ‌ళ‌వారం ఉద‌యం సుప్ర‌భాత సేవ‌లో పాల్గొన్నాడు. ఎన్టీఆర్‌తో పాటు కొర‌టాల శివ కూడా స్వామివారిని దర్శించుకున్నాడు.

More News

దశరథ్ దర్శకత్వంలో శర్వానంద్...

సంతోషం, మిస్టర్ పర్ ఫెక్ట్ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు దశరథ్. శౌర్యం సినిమా ప్లాప్ తర్వాత దశరథ్ మరే సినిమా చేయలేదు. మంచి స్క్రిప్ట్ ను తయారుచేసుకున్నాడు.

చైతు సినిమా రిలీజ్ వాయిదా పడుతుందా..?

అక్కినేని నాగచైతన్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `రారండోయ్ వేడుక చూద్దాం`. ఈ సినిమాను మే 19న విడుదల చేయాలనుకుంటున్నట్లు దర్శకుడు అక్కినేని నాగార్జున తెలియజేశారు

యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద మూడోస్థానంలో 'బాహుబలి -2'

ప్రభాస్, రాజమౌళి కాంబోలో రూపొందిన విజువల్ వండర్ బాహుబలి రెండో పార్ట్ `బాహుబలి-2` ఏప్రిల్ 28న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు, తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో కనువిని ఎరుగని రీతిలో కలెక్షన్స్ను సాధిస్తూ బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా ముందుకు సాగిపోతుంది.

ఇంతకంటే ఇంకేం కావాలి - రాజమౌళి

రాజమౌళి ఇంతకంటే ఇంకేం కావాలి అన్నాడంటే ఎంతో ఆనందించదగ్గ విషయమే అయ్యుంటుంది. అదేంటంటే తలైవా, సూపర్స్టార్ రజనీకాంత్ అభినందనే కారణమట. బాహుబలి -2 సినిమాను చూసిన రజనీకాంత్ బాహుబలి సినిమా ఇండియన్ సినిమాకే గర్వకారణం.

పివి సింధు బయోపిక్...

గత ఏడాది ఓలింపిక్స్ లో భారతదేశానికి వెండి పతకాన్ని తెచ్చి పెట్టిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు బయోపిక్ రూపొందనుంది. ఈ బయోపిక్ను నటుడు, నిర్మాత అయిన సోనూసూద్ తెరకెక్కించనున్నాడు.