మళ్లీ అనుష్కతోనే..

  • IndiaGlitz, [Tuesday,November 17 2015]

పాల బుగ్గ‌ల సుంద‌రి హ‌న్సిక‌.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. వీలైతే మెయిన్ హీరోయిన్‌.. లేదంటే సెకండ్ లీడ్ అన్న‌ట్లుగా కెరీర్‌ని సాగిస్తోందీ సుంద‌రి. అంతేకాదు.. అప్పుడ‌ప్పుడు అతిథి పాత్ర‌ల‌కు ఓకే చెబుతోంది హ‌న్సిక‌. అప్పుడెప్పుడో ప్ర‌భాస్ 'బిల్లా' కోసం ఓ కామియో రోల్ చేసిన హ‌న్సిక‌.. మ‌ళ్లీ 'సైజ్ జీరో' కోసం తెలుగు, త‌మిళ వెర్ష‌న్‌లో మ‌రోసారి అతిథిగా క‌నిపించ‌నుంది. విశేష‌మేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ అనుష్క‌తోనే హ‌న్సిక స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం. 'బిల్లా' ఫ‌ర‌వాలేద‌నిపించే ఫ‌లితం పొందింది. 'సైజ్ జీరో' అంత‌కుమించిన ఫ‌లితం అందుకుంటుందేమో చూడాలి.

More News

40 వసంతాలను పూర్తి చేసుకుంటున్న మోహన్ బాబు

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో నటుడిగా నాలుగు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకుంటున్న క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు సినిమా చ‌రిత్ర‌లో క‌లెక్ష‌న్ కింగ్ తెలుగు సినిమా చ‌రిత్ర‌లో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఒక అధ్యాయం.

భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో రానా

బాహుబ‌లి చిత్రంతో బాగా పాపుల‌ర్ అయిన ద‌గ్గుబాటి రానా ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 లో న‌టిస్తున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం నటించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం విడుదలకు సిద్ధం గా వుంది.

క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచిన సావిత్ర సీరియల్ యూనిట్

గత 200 ఎపిసోడ్స్ గా బుల్లి తెర అభిమానులను అలరిస్తున్న ' సావిత్రి ' సీరియల్ టీమ్ ..క్యాన్సర్ భాదితులకు అండగా నిలిచింది..ఈ సీరియల్ 200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్బంగా సావిత్రి సీరియల్ యూనిట్

నారా రోహిత్ 'సావిత్రి' రెండవ షెడ్యూల్ ప్రారంభం

యంగ్ జనరేషన్ హీరో లలో మంచి పేరు సంపాదించుకుంటున్న నారా రోహిత్ హీరో గా , నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'.