కల్యాణ్ రామ్ తో మరోసారి...

  • IndiaGlitz, [Friday,May 12 2017]

హీరో, నిర్మాత అయిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా ప్ర‌స్తుతం తమ్ముడు ఎన్టీఆర్‌తో 'జై ల‌వ‌కుశ‌' సినిమా చేస్తున్నాడు. అలాగే హీరోగా ఎం.ఎల్‌.ఎ(మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి) అనే సినిమాను రీసెంట్‌గా స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ల‌క్ష్మీ క‌ళ్యాణం త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్‌, కాజ‌ల్ క‌లిసి న‌టిస్తున్న చిత్ర‌మిదే కావ‌డం గ‌మ‌నార్హం.

More News

పూరి మరోసారి ఆమెతో ప్లాన్ చేస్తున్నాడా?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన పోకిరి సినిమా అప్పట్లో కొత్త బాక్సాఫీస్ రికార్డులకు తెర తీసింది. ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..అనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

రానా విడుదల చేసిన 'కాదలి' టీజర్

ఆసక్తికరమైన ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం 'కాదలి'.

మణిరత్నం మరో రొమాంటిక్ డ్రామా..

ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల విడుదలైన చిత్రం `చెలియా`. లవ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన చెలియా బాక్సాఫీస్ వద్ద ప్లాపయ్యింది.

'వాసుకి' ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

మలయాళ బ్లాక్బస్టర్ `పుదియ నియమం` తెలుగులో `వాసుకి`గా వస్తున్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు.