డబ్బింగ్ పనుల్లో 'పైసా వసూల్'

  • IndiaGlitz, [Monday,July 17 2017]

నందమూరి బాలకృష్ణ ,పూరిజగన్నాధ్ ల కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'పైసా వ‌సూల్‌'. బాల‌క‌షృష్ణ 101వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణను పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో బాల‌య్య ఓ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు.

బాల‌య్య స‌ర‌స‌న శ్రియా శ‌ర‌న్‌, ముస్కాన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ త‌న 102వ సినిమాను స్టార్ట్ చేస్తాడు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌కుడు. న‌య‌న‌తార హీరోయిన్‌.

More News

బాలీవుడ్ యోచనలో శ్రీవాస్...

లక్ష్యంతో హిట్ కొట్టి డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు దర్శకుడు శ్రీవాస్.

'జట్టు ఇంజనీర్ ' సినిమా వసూళ్లను విరాళం ఇచ్చిన డాక్టర్ . గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్

దేశంలోనే తొలి సారిగా హర్యానా స్టేట్ సిర్సా లోని హ్యూమన్ బోన్స్ బ్యాంకు(మానవ ఎముకల బ్యాంకు)ని స్థాపించబోతున్నారు.

చరణ్ గురించిన ఈ సీక్రెట్ తెలుసా మీకు

చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసిన రామ్ చరణ్ను చూసి చాలా మంది గోల్డెన్ స్పూన్ పర్సన్ అని అనుకుంటారు. కానీ చరణ్ సినిమాల్లోకి రావడానికి ముందు చాలా కష్టపడ్డాడట.

అందరికీ చేరువయ్యే టైటిల్ లో చిరంజీవి...

'ఖైదీ నంబర్ 150' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

అజిత్ కు విగ్రహం..

అభిమానులందు తమిళ తంబీలు వేరయా...ఇది కాదనలేని సత్యం.