విడుదలైన 'పనిలేని పులిరాజు' ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Saturday,August 29 2015]

ధన రాజ్ హీరోగా ఐదుగురు హీరోయిన్స్ తో పాలెపు మీడియా ప్రై.లి బ్యానర్ పై పి.వి.నాగేష్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'పనిలేని పులిరాజు'. ఈ చిత్రానికి చాచా దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న చిత్రం సెప్టెంబర్ మొదటి వారం లో ఆడియో రిలీజ్ చేసుకొని అక్టోబర్ లో విడుదల కానుంది. ఇటివలే ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా లో విడుదల చేసారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా.....

నిర్మాత సహా నిర్మాత రవి కె.పున్నం మాట్లాడుతూ "ధన్ రాజ్ మొట్ట మొదటి సారిగా సోలో హీరో గా నటించిన చిత్రమిది. డైలాగ్ కామెడి తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది." అన్నారు.

నిర్మాత నగేష్ కుమార్ మాట్లాడుతూ" సినిమా మేం అనుకున్న దానికన్నా చాలా రెట్లు బాగా వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ 'లేడీస్ టైలర్' చిత్రాన్ని తలపించే విధంగా ఈ సినిమా రూపొందించాం. ప్రతి సీన్ పంచ్ లతో నిండి ఉంటుంది. ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుందని మా గట్టి నమ్మకం" అన్నారు.

చిత్ర దర్శకుడు చాచా మాట్లాడుతూ" కామెడీ తో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రతి సీన్ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రం అనుకున్న దానికంటే బాగా రావాడానికి కారణమైనా మా టీం అందరికి నా ధన్యవాదాలు" అన్నారు.

More News

'మాలిని & కో' మూవీ రివ్యూ

ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలిస్తే తాను బట్టలిప్పేస్తాననంటూ బహిరంగంగా స్టేట్ మెంట్ ఇచ్చి వార్తల్లో కెక్కిన మోడల్ పూనమ్ పాండే. అప్పటి నుండి ఓ జోనర్ ప్రేక్షకులు పూనమ్ అభిమానులయ్యారు.

సింగర్ గా మారిన విలక్షణ నటుడు...

తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్ ప్రస్తుతం కొత్త అవతారం ఎత్తాడు.

'బెస్ట్ యాక్టర్స్' మూవీ రివ్యూ

ప్రతి మనిషి జీవితంలో నటిస్తాడు, ఇది నిజం అయితే ఎంత మోతాదులో ఆ నటన ఉంటుంది అనేది చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు మీద ఆధారపడి ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రమే బెస్ట్ యాక్టర్స్. జీవితంలో.. అనే ఉపశీర్షిక పెట్టి సినిమా కథను చెప్పకనే చెప్పాడు దర్శకుడు అరుణ్ పవర్.

చెర్రీ టైటిల్ ఫిక్స్ అయిపోయింది...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. యాక్షన్ అండ్ కామెడి ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

తెలుగుతో పాటు తమిళ్, మలయాళంలోకి స్వాతి సినిమా

స్వాతి, నవీన్‌చంద్ర హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'త్రిపుర'. ఈ చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా బ్యానర్‌పై రాజ కిరణ్‌ దర్శత్వంలో ఎ.చినబాబు