పేప‌ర్ బాయ్ రైట్స్ తీసుకున్న గీతా ఆర్ట్స్

  • IndiaGlitz, [Sunday,August 26 2018]

సంతోష్ శోభ‌న్, రియాసుమ‌న్ జంట‌గా న‌టిస్తున్న పేప‌ర్ బాయ్ ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది. ఈ చిత్ర థియెట్రిక‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ నిర్మాత సంస్థ గీతాఆర్ట్స్ సొంతం చేసుకుంది. నిర్మాత‌లు అల్లు అర‌వింద్, బ‌న్నీవాసు, ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా షో వేసి చూపించారు ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది. ఈయ‌నే పేప‌ర్ బాయ్ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా చూసిన త‌ర్వాత మెచ్చుకుని ఈ రైట్స్ తీసుకుంది గీతాఆర్ట్స్. మంచి రేట్ ఇచ్చి ఈ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారు అల్లు అర‌వింద్. ఈ చిత్రంతో జ‌య‌శంక‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు మిలియ‌న్ వ్యూస్ దాటి.. మంచి రెస్పాన్స్ అందుకుంది. విడుద‌ల‌కు ముందు ఈ చిత్రంపై పాజిటివ్ వైబ్ ఉంది.

న‌టీన‌టులు: సంతోశ్ శోభ‌న్, రియాసుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌ముర‌ళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యురామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్టా త‌దిత‌రులు

More News

డా.రాజ‌శేఖ‌ర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ 'క‌ల్కి'

డా.రాజ‌శేఖ‌ర్‌ గ‌త ఏడాది న‌టించిన 'పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ' బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

'క్రైమ్‌ 23' ఈ నెల 31 విడుదల

'ట్రైర్‌ చాలా బావుంది. అరుణ్‌ విజయ్‌ మంచి యాక్టర్‌. నేను హీరోగా నటించిన తొలి చిత్రం 'ఈశ్వర్' లో  అరుణ్‌ సిస్టర్‌ అయిన శ్రీదేవి విజయ్  కుమార్ హీరోయిన్‌గా నటించింది.

అక్కినేని సీనియ‌ర్ ఫ్యాన్ పి.ర‌వీందర్ రెడ్డి ఇక లేరు..!

అక్కినేని సీనియ‌ర్ ఫ్యాన్ పి.ర‌వీంద‌ర్ రెడ్డి ఈరోజు మ‌ర‌ణించారు. ఆయ‌న వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు.

నర్తన శాల నచ్చకపోతే చూడొద్దు . నచ్చితే పది మందికి చెప్పండి - హీరో నాగశౌర్య

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల.

భోజ్‌పురి మూవీని డైరెక్ట్ చేయ‌నున్న కోన వెంక‌ట్

రైట‌ర్‌.. నిర్మాత కోన వెంక‌ట్ ద‌ర్శ‌కుడిగా మారుతున్నారు. ఏక కాలంలో రెండు ప్రాజెక్టుల‌ను కోన వెంక‌ట్ అనౌన్స్ చేశారు.