తెరాస, మహాకూటమి లకు ఓటమి తప్పదు: పరిపూర్ణనంద స్వామి

  • IndiaGlitz, [Thursday,November 15 2018]

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు 5 వేల మందితో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో పరిపూర్ణనంద స్వామి పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బారి బహిరంగ సభలో పాల్గొన్న స్వామి పరిపూర్ణానంద తెరాస, మహా కూటమి పై సంచలన వాఖ్యలు చేసారు. 

దుబ్బాకలో తెరాస, మహా కూటమి ల ఓటమి కాయమని, డిసెంబర్ 11న రఘునందన్ రావు విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటానని పేర్కొన్నారు. దుబ్బాకలో 120 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని. రఘునందన్ రావు గెలిచిన తర్వాత బీడి కార్మికులను ఆదుకుంటారని తెలిపారు.

ఇంకా మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి రాగానే రైతులను అదుకుంటాం.  కిలో బియ్యాన్నికి 28 రుపాయలు నరేంద్ర మోడీ ఇస్తున్నారు. కారు గుర్తు గెలిస్తే మనం గల్లిలోనే ఉంటాం. బిజెపి గెలిస్తే ఢిల్లీలో ఉంటాం. సర్వేలో దుబ్బాక గెలుస్తుందని తెలిసింది. బిజెపి గేలిస్తే ఒక రుపాయి అవినీతి లేకుండా పాలన కోనసాగుతుంది. దుబ్బాకలో బిజెపిని అత్యధిక మోజర్టితో గెలిపించాలని కోరారు.

More News

'అమృత వ‌ర్షిణి' షూటింగ్ ప్రారంభం

నంద‌మూరి తార‌క‌ర‌త్న‌, మేఘ శ్రీ జంట‌గా చాందిని క్రియేష‌న్స్ ప‌తాకంపై  శివ‌ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌రాజు నెక్కంటి తెలుగు,క‌న్న‌డ భాష‌ల్లో   నిర్మిస్తున్న  చిత్రం 'అమృత వ‌ర్షిణి'.

జ్యోతికకు విద్యాబాల‌న్ అభినంద‌న‌

పెళ్లి త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకుని '36 వ‌య‌దినిలే, మ‌గ‌లిర్ మ‌ట్రుమ్‌, నాచియార్' చిత్రాల్లో న‌టించిన జ్యోతిక హిందీలో విద్యాబాల‌న్ న‌టించిన 'తుమ్హారీ సులు'

అజిత్ సినిమా విష‌యంలో మ‌ళ్లీ రూమర్స్‌

'వీరం, వేదాళం, వివేకం' సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌ నాలుగో సినిమాగా 'విశ్వాసం'.

మీ టూ పై ర‌వితేజ స్పంద‌న‌...

స్త్రీల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపులు గురించి ప‌లువురు ప‌లు ర‌కాలుగా తమ స్పంద‌న‌న‌ను తెలియ‌జేస్తున్నారు. కొంద‌రు పాజిటివ్‌గా త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తే..

హిట్ కాంబినేష‌న్ రిపీట్

రాజా రాణి వంటి క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీతో స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ. ఆ త‌ర్వాత విజ‌య్‌తో తెరి వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తెర‌కెక్కించి హిట్‌ను సొంతం చేసుకున్నాడు.