జనస్వరం వెబ్ సైట్ ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్....

  • IndiaGlitz, [Tuesday,March 14 2017]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాల‌తో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ 2019 ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుంద‌ని తెలియ‌జేశారు ప‌వ‌న్‌. ఈరోజు జ‌న‌సేన పార్టీ ప్రారంభ‌మై మూడేళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడారు.
జ‌న‌సేన పార్టీ 32 అంశాల‌ను గుర్తించాం. జూన్ నుండి పార్టీ నిర్మాణం ప్రారంభమ‌వుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు అవ‌కాశం ఇస్తుంది. 2019లో నేను అనంత‌పురం నుండి పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్ తెలిపారు. చిరంజీవి జ‌న‌సేన పార్టీలోకి వ‌చ్చే అవ‌కాశం లేదు. కుటుంబ రాజ‌కీయాల వ‌ల్లే అఖిలేష్ యాద‌వ్ ఓడిపోయారు. ప్ర‌స్తుతానికి ఎన్‌డిఎలో లేను అని తెలిపారు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

More News

నాగ్ సినిమాలో అనుపమ...?

అక్కినేని నాగార్జున,నిఖిల్ హీరోలుగా చందు మొండేటి దర్శకత్వంలో

తమిళ చిత్రంలో రాజ్ తరుణ్

జై,అంజలి,జనని అయ్యర్ హీరో హీరోయిన్లుగా తెలుగు,తమిళంలో రూపొందుతోన్న హార్రర్ థ్రిల్లర్ 'బెలూన్'.

దర్శకుడు మారుతి విడుదల చేసిన 'లంక' టీజర్

సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న

చిత్రీకరణ తుదిదశలో 'ఏక్త'

భిక్షమయ్య సంఘం,సుమన్ రెడ్డి సంయుక్తంగా తెలుగు,హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం 'ఏక్త'.

'రోగ్' తమిళంలో కూడా...

ఇషాన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్ 'రోగ్'.