ఏలూరులో పవన్ ఓటు..!

  • IndiaGlitz, [Monday,October 31 2016]

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేంద్ర‌మైన ఏలూరులో త‌న ఓటు న‌మోదు చేయించుకోవాల‌ని జ‌నసేన అధ్య‌క్షుడు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుంచి భారీగా వ‌చ్చిన జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు సోమ‌వారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను హైద‌రాబాద్ లో క‌లుసుకున్నారు. ఏలూరులో ఓటును న‌మోదు చేయించుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన నేత‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కోర‌గా అందుకు ఆయ‌న సుముఖ‌త తెలిపారు.
దీని పై స్పందించిన జ‌న‌సేన అధినేత‌, ఓటు న‌మోదుకు కావాల్సిన చ‌ర్య‌లు సిద్దం చేయ‌మ‌ని పార్టీ ప‌రిపాల‌న విభాగానికి ఆదేశాలు జారీ చేసారు. ఏలూరులో త‌న‌కు అనుకూల‌మైన నివాస భ‌వనాన్ని చూడాల‌ని కోరారు. అవిభాజ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని హైద‌రాబాద్ లో అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓటును న‌మోదు చేసుకున్నారు. ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్ నుంచి త‌న ఓటు హ‌క్కును ప‌వ‌న్ క‌ళ్యాణ్ వినియోగించుకుంటున్నారు.

More News

దీపావళి మెగా ఫ్రేమ్ అదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి,మెగా బ్రదర్ నాగబాబు,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,

ఆన్ లైన్ లో 'ఇంట్లో దెయ్యం..నాకేం భయం' ఆడియో రిలీజ్..!

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి,సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో

ఒకే ఒక సాంగ్ తో 'రోబో' సీక్వెల్

సూపర్ స్టార్ రజనీకాంత్,శంకర్,అక్షయ్ కుమార్,ఎమీజాక్సన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0

శతమానంభవతి ఆడియో&మూవీ రిలీజ్ డేట్ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం శతమానంభవతి.

'ఒక్కడు మిగిలాడు' చిత్రంలో ఎల్.టి.టి.ఇ. ప్రభాకరన్ పాత్రలో మంచు మనోజ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'.