పవన్ వచ్చేశాడు...

  • IndiaGlitz, [Sunday,January 24 2016]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' సినిమా సమ్మ‌ర్‌లో విడుద‌ల‌కు రెడీ అవుతుంది. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. రీసెంట్‌గా ప‌వ‌న్ కాలికి గాయం కావ‌డంతో డాక్ట‌ర్స్ వారం రోజుల పాటు రెస్ట్‌ను సూచించారు. ప‌వ‌ర్ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి, బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షెడ్యూల్ హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతుంది. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ప‌వ‌న్ కాలిగాయం ఓకే అయింద‌ని ఈరోజు నుండి షూట్‌లో పాల్గొంటున్నాడ‌నేది స‌మాచారం.

More News

సూర్య 24 కథ ఇదే...

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీ 24.ఈ చిత్రాన్ని సూర్య నిర్మిస్తున్నారు.సూర్య సరసన సమంత, నిత్యా మీనన్ నటిస్తున్నారు.

ఇద్దరితో ఆమె చేయడం లేదట...

నేను..శైలజతో సక్సెస్ తో టాలీవుడ్ చూపు హీరోయిన్ కీర్తి సురేష్ పై తిరిగింది.

స‌ర్దార్ ఆడియో రైట్స్ రేట్ అదిరింది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ సినిమా సమ్మ‌ర్‌లో విడుద‌ల‌కు రెడీ అవుతుంది. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

బాలయ్య వందో సినిమా హీరోయిన్ ఎవరంటే..

డిక్టేటర్ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.ఇప్పుడు అందరి చూపు బాలయ్య వందో సినిమాపై ఉంది.బాలయ్య తన వందో సినిమాను బోయపాటితో చేస్తాడని అందరూ అనుకున్నారు.

ప‌డేసావే..ఫ‌స్ట్ సాంగ్ లాంఛ్..

కార్తీక్ రాజు, నిత్యా శెట్టి జంట‌గా చునియ తొలి ప్ర‌య‌త్నంగా తెర‌కెక్కించిన చిత్రం ప‌డేసావే. అయాన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ప‌డేసావే టీజ‌ర్ ను నాగ్, రాఘ‌వేంద్ర‌రావు లాంఛ్ చేసిన విష‌యం తెలిసిందే.