పూజా ప్ర‌వేట్ ఫ్లైట్‌...

  • IndiaGlitz, [Thursday,September 06 2018]

ప్ర‌స్తుతం తెలుగులో స్టార్ హీరోలంద‌రితో న‌టిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే. మ‌హేశ్ స‌ర‌స‌న మ‌హ‌ర్షి, ఎన్టీఆర్‌తో 'అర‌వింద స‌మేత‌'తో పాటు.. ప్ర‌భాస్ స‌ర‌స‌న జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నుంది. అంతా బాగానే ఉంది కానీ.. ఓ పూజాకు ఓ స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. అదేంటంటే ఎన్టీఆర్ సినిమా ప‌రంగా ... ఇటీవ‌ల ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు, మూడు రోజులు షూటింగ్‌కు ఇబ్బంది క‌లిగింది.

కానీ ఎన్టీఆర్ వెంట‌నే సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసేశాడు. కానీ ఇక్క‌డ పూజా హెగ్డేకు డేట్స్ స‌మ‌స్య వ‌చ్చింది. అక్ష‌య్‌కుమార్‌తో పూజా ఓ సినిమా చేస్తుంది. ఇది జై స‌ల్మీర్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఒక ప‌క్క హైద‌రాబాద్ మ‌రో ప‌క్క జై సల్మీర్ షెడ్యూల్స్‌ను మేనేజ్ చేయాలంటే అటు ఇటు ట్రావెల్ చేయాల్సిందే. అయితే హైద‌రాబాద్ నుండి జై స‌ల్మీర్ వెళ్లాలంటే ఒకే ఒక ఫ్లైట్ ఉంది. అది అనుకున్న స‌మ‌యానికి కుద‌ర‌దు. అందుక‌ని ప్రైవేట్ ఫ్లైట్‌లో వెళుతుంది. మిల‌ట‌రీ ఏరియాలోకి ప్రైవేట్ ఫ్లైట్స్‌ను సాధార‌ణంగా అనుమ‌తించ‌రు అయితే.. పూజా మేనేజ‌ర్స్ ఎలాగో అధికారుల‌తో మాట్లాడి మేనేజ్ చేశారు.

More News

రాజ‌మౌళి త‌న‌యుడి ఎంగేజ్‌మెంట్ ఎవ‌రితో తెలుసా?

'మ‌గ‌ధీర' నుండి 'బాహుబ‌లి 2' వ‌ర‌కు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళికి స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తున్న త‌న‌యుడు కార్తికేయ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

'మా' ఈవెంట్‌ను మ‌హేశ్ త‌ప్పుకున్నాడా..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా అమెరికాలో నిర్వ‌హిస్తున్న సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయ‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

'మా' కోసం జ‌య‌సుధ..?

కొన్ని రోజుల నుండి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా)లో నిధులు దుర్వినియోగం అనే విష‌యం ర‌చ్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భాస్ కోసం ఆస్కార్ విన్న‌ర్‌

ప్రస్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌.. యువ ద‌ర్శ‌కుడు సుజిత్ రూపొందిస్తున్న 'సాహో' సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఈసారి మ‌రో స్టార్‌ని విల‌న్ చేస్తున్నారు...

త‌మిళంలో 'త‌నీ ఒరువ‌న్' చాలా పెద్ద స‌క్సెస్‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. జ‌యం ర‌వి హీరోగా మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కింది.