బ్రెయిన్ స్టోక్‌తో ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత

  • IndiaGlitz, [Monday,September 17 2018]

ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు కెప్టెన్ రాజు (68)  బ్రెయిన్ స్టోక్‌తో కొచ్చిలోని త‌న ఇంట్లో క‌న్నుమూశారు. జూలైలో త‌న కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికా వెళుతుండ‌గా బ్రెయిన్ స్టోక్ రావ‌డంతో మ‌స్క‌ట్‌లో ఆయ‌న‌కు చికిత్స అందించారు.

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, ఇంగ్లీష్ స‌హా రాజు 500 సినిమాల్లో న‌టించారు. శ‌త్రువు, రాడీ అల్లుడు స‌హా ప‌లు తెలుగు చిత్రాల్లో మెయిన్ విల‌న్‌గా న‌టించారు రాజు.

ఆర్మీ నుండి సినిమాల్లోకి వ‌చ్చిన కెప్టెన్ రాజు ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. 1981లో ర‌క్తం అనే మ‌ల‌యాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయ‌న త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా రాణించారు. 

More News

డిఫ‌రెంట్ గెటప్స్‌లో సుమంత్‌...

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను 'య‌న్‌.టి.ఆర్‌' బ‌

మ‌హేష్ సినిమా షెడ్యూల్ వాయిదా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు, పివిపి సినిమాను నిర్మిస్తున్నారు.

'భలే మంచి చౌక బేరమ్‌' అక్టోబర్‌ 5 విడుదల

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

అక్టోబ‌ర్ 5న వీర‌భోగ వ‌సంత‌రాయులు విడుద‌ల‌.. 

వీర‌భోగ వ‌సంత రాయులు విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. అక్టోబ‌ర్ 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

అదుగో సినిమాలో పూర్ణ స్పెష‌ల్ సాంగ్..

ర‌విబాబు తెర‌కెక్కిస్తున్న అదుగో సినిమాలో న‌టి పూర్ణ ప్ర‌త్యేక గీతంలో న‌టించ‌నుంది. ఈ పాట సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది.