షాక్ కొట్టించిన కరెంటు బిల్లు.. సింగిల్ బెడ్రూంకి రూ.25 లక్షలు

  • IndiaGlitz, [Tuesday,July 07 2020]

తెలంగాణలో కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందో లేదో కానీ.. బిల్లు చూస్తే మాత్రం కొట్టడం ఖాయం అనిపిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలల పాటు రీడింగ్ తీయకపోవడంతో ఒక్కొక్క ఇంటికి కనీవినీ ఎరుగని రీతిలో బిల్లొస్తోంది. కొందరికైతే లక్షల్లో బిల్లు రావడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని లాలాపేట్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

లాలాపేట్‌లోని జనప్రియ అపార్ట్‌మెంటులోని సింగిల్ బెడ్‌రూమ్‌లో కృష్ణమూర్తి అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఆయన ఇంటికి రీడింగ్ తీసి.. రూ.25,22,467 బిల్లు చేతిలో పెట్టారు. మార్చి 6 నుంచి జులై 6 తేదీల మధ్య 3,45,007 యూనిట్ల విద్యుత్ వాడినట్లు నిర్ధారించారు. బిల్లు చూడగానై షాకైన కృష్ణమూర్తి తార్నాకలోని విద్యుత్ శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు మీటర్ లోపంగా గుర్తించి కొత్త మీటరు బిగించి రూ.2095 బిల్లు వేశారు. దీంతో కృష్ణమూర్తి ఊపిరి పీల్చుకున్నాడు.

More News

శ‌ర్వానంద్‌తో రాశీఖ‌న్నా...?

డైరెక్ట‌ర్‌గా తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు.

108 వాహనాన్ని నడిపి సందడి చేసిన రోజా

నగరి ఎమ్మెల్యే రోజా ఇవ్వాళ 108 వాహనాన్ని పుత్తూరు నగర వీధుల్లో నడిపి సందడి చేశారు. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా చూశారు.

‘సాక్షి’ గూటికి చేరిన బిత్తిరి సత్తి.. ప్రోగ్రాం ఎప్పుడంటే..

సాక్షి టీవీలో బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికి ‘సాక్షి’ టీవీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయనతో పాటు టీవీ9లో

ఏనుగుకు నేషనల్ లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్.. పేరు సింగమలం..

ఏనుగుకు నేషనల్ లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే. దానికున్న హెయిర్ స్టైల్ అలాంటిది మరి.

మరోసారి అదే ప్రయత్నం చేయనున్న సూర్య!

హీరో సూర్య న‌టించిన ‘దేవా, బ్ర‌ద‌ర్స్‌, సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్’ చిత్రాలు గుర్తుకు రాగానే మ‌న‌కు గుర్తుకొచ్చే కామ‌న్ పాయింట్ ఈ చిత్రాల్లో సూర్య డ్యూయెల్ రోల్ చేశాడ‌నే.