బుల్లితెరపై పవర్ స్టార్...

  • IndiaGlitz, [Friday,January 08 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్..ప్ర‌స్తుతం స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్ సినిమా చేస్తున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాన్ని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ బుల్లితెర పై ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ట‌. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ స‌త్య‌మేవ జ‌య‌తే కార్య‌క్ర‌మం ఎంత పాపుల‌ర్ అయ్యిందో తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మాన్ని డ‌బ్ చేసి ప్రాంతీయ భాష‌ల్లో ప్ర‌సారం చేసారంటే ఈ ప్రొగ్రామ్ కి ఎంత‌టి స్పంద‌న ల‌భించిందో తెలుస్తుంది.

ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేలా ఉండే ఓ మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నార‌ట‌. ఇంత‌కీ ప‌వ‌ర్ స్టార్ తో బుల్లితెర ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తుంది ఎవ‌రో కాదు ఈనాడు అధినేత రామోజీరావు అని స‌మాచారం. బుల్లితెర‌పై ఎంట్రీ ఇస్తే...ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావ‌చ్చ‌ని...త‌ద్వారా జ‌న‌సేన పార్టీకి ఎంతో మేలు జ‌రుగుతుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట ప‌వ‌న్. మ‌రి...ఇదే క‌నుక నిజ‌మైతే...వెండితెర‌పై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ప‌వ‌న్ బుల్లితెర‌పై ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

More News

పొలిటీషియ‌న్స్ ని టార్గెట్ చేసిన డిక్టేట‌ర్

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య న‌టించిన డిక్టేట‌ర్ సంక్రాంతికి సంద‌డి చేయ‌డానికి ఈనెల 14న వ‌స్తున్నాడు.

ఎన్టీఆర్ ను మెచ్చుకున్న బాలీవుడ్ స్టార్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్సులు ఇరగదీస్తాడనే సంగతి తెలిసిందే.ప్రేక్షకాభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా ఇప్పుడు యంగ్ టైగర్ పై తమ ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తన ట్రిప్ తో మహేష్ హ్యపీ...

సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు బ్రహ్మోత్సవం షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు.చెన్నైలో జరుగుతున్న ఈ షెడ్యూల్ కు ముందు మహేష్ దుబాయ్ కు చిన్న ట్రిప్ కూడా వేశాడు.

పవన్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సూర్య

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు ఎస్.జె.సూర్య.ఇంతకీ..ఏ సినిమా సీక్వెల్ అంటారా..?

స్కిన్ షోకి రెడీ అంటున్ననాయిక...

స్కిన్ షోకి రెడీ అంటున్ననాయిక...ఎవరో కాదు.అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.భలే భలే మగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ సాధించిన లావణ్య ఈ సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.