బ్లాక్ బ‌స్ట‌ర్ ఫార్ములాతో ప్ర‌భాస్‌

  • IndiaGlitz, [Saturday,April 04 2020]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న 20 వ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేద్దామా? అని ఎదురు చూస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ పీరియాడిక‌ల్ మూవీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమా తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ ఫార్ములా అయిన పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంద‌ట‌. అందులో భాగంగా ప్ర‌భాస్ యంగ్ లుక్‌తో పాటు ముస‌లివాడి లుక్‌లోనూ క‌న‌ప‌డ‌తాడ‌ని అంటున్నారు. ఒక‌ప్పుడు నాగేశ్వ‌ర‌రావు నుండి రామ్‌చ‌ర‌ణ్ మ‌గ‌ధీర వ‌ర‌కు పున‌ర్జ‌న్మ‌ల కాన్సెప్ట్‌తోనే విజ‌యం సాధించారు. మ‌రి ప్ర‌భాస్ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ ఫార్ములాతో స‌క్సెస్ అందుకుంటాడేమో చూడాలి.

ప్ర‌భాస్ త‌న 20వ సినిమానేమో త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తి చేద్దామంటే.. క‌రోనా వైర‌స్ పెద్ద ప్ర‌భావ‌మే చూప‌డంతో సినిమా షూటింగ్‌ను ఆపారు. అయితే ముఖ్య‌మైన జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఇటలీలో చిత్రీక‌రించాల్సిన పార్ట్‌ను అన్న‌పూర్ణ భారీ సెట్‌లో పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ద‌స‌రాకు విడుద‌ల చేయాల‌నుకున్నారు. మ‌రి కోవిడ్ 19ప్ర‌భావంతో విడుద‌ల వెన‌క్కి వెళ్లేలానే క‌న‌ప‌డుతుంది.

More News

'మ‌హా స‌ముద్రం' అప్పుడైనా ఖ‌రార‌వుతుందా?

ఎంత క‌ష్ట‌ప‌డ్డా స‌రే! అవ‌గింజంత అదృష్టముండాల‌నే సామెత సినిమా రంగానికి ప‌క్కాగా సూట్ అవుతుంది. డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తిని చూస్తూ అది నిజ‌మేన‌ని అర్థ‌మ‌వుతుంది.

క‌రోనా క్రైసిస్ లో తెలుగు సినిమా పాత్రికేయుల‌కి అండ‌గా నిలిచిన 'తెలుగు ఫిల్మ్‌ జ‌ర్న‌లిస్ట్స్ అసోసియెష‌న్‌'

క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్ప‌డిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. ఎక్క‌డి వారు అక్క‌డే వుండిపోవాలి అంటూ లాక్‌డౌన్ ప్ర‌కటించిన త‌రువాత అంద‌రికి ఎం చేయాలో తెలియ‌ని

చిరుని ట్రాక్‌లో పెడుతున్న పూరి

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌..కరోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇంటికే ప‌రిమిత‌మైయ్యాడు. రెండు, మూడు సంద‌ర్భాల్లో ఇంటిలో ఉండాలంటూ లేక‌పోతే మ‌రింత క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుందంటూ

నితిన్ సినిమా బిజినెస్‌కు క‌రోనా ఎఫెక్ట్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ నాలుగు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు.

'ఆర్ఆర్ఆర్‌'పై పున‌రాలోచ‌న‌లో దిల్‌రాజు ?

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న