ప్ర‌భాస్ మేక‌ప్ మ్యాన్‌కి క‌రోనా

  • IndiaGlitz, [Wednesday,April 21 2021]

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌, డార్లింగ్స్‌కి బ్యాడ్ న్యూస్‌. యంగ్ రెబ‌ల్ స్టార్ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ మ్యాన్‌కి కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దాంతో హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న‌ 'రాధే శ్యామ్' షూటింగ్ ఆగింది. హీరోకి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని ప్రాధ‌మిక స‌మాచారం. అత‌డికి అత్యంత స‌న్నిహితంగా మెలిగే మేక‌ప్‌మ్యాన్ క‌రోనా బారిన ప‌డ‌టంతో ప్ర‌భాస్ హోమ్ ఐసోలేష‌న్‌లో వున్నార్ట‌. ఆయ‌న హెల్త్ అప్‌డేట్ తెలియాల్సి వుంది.

'రాధే శ్యామ్' షూటింగ్ చెయ్య‌డానికి హీరోయిన్ పూజా హెగ్డే నిరాక‌రించింద‌ని గుస‌గుస‌లు విన్పించాయి. హైద‌రాబాద్‌లో లేటెస్ట్‌ షెడ్యూల్ క్యాన్సిల్ కావ‌డానికి రీజ‌న్ అదేన‌ని భావించారంతా. ఆఖ‌రికి ప్ర‌భాస్ మేక‌ప్ మ్యాన్‌కి క‌రోనా అని తెలిసేవ‌ర‌కూ పూజా హెగ్డే నింద మోయాల్సి వ‌చ్చంది.

క‌రోనా సెకండ్ వేవ్ ధాటికి టాలీవుడ్‌లో భారీ స్టార్ కాస్ట్ సినిమా షూటింగ్స్ పోస్ట్‌పోన్ అవుతున్నాయి. యూనిట్‌లో కోర్ టీమ్ మెంబ‌ర్స్ కొవిడ్ బారిన పడుతుంటంతో షెడ్యూల్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. నైట్ క‌ర్ఫ్యూ రూల్స్‌ వ‌ల్ల షూటింగ్ చెయ్య‌లేక మిగ‌తా యూనిట్స్ షూటింగ్స్‌ని పోస్ట్‌పోన్ చేస్తున్నాయి.

More News

పెళ్ళి గురించి ఎందుకమ్మా? బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతి హాసన్ లాక్‌డౌన్‌‌‌

పెళ్ళి గురించి అడిగితే శ్రుతి హాసన్ కస్సుబస్సులాడుతుంది. `ఎందుకు? పెళ్ళి గురించి ఇప్పుడు ఎందుకమ్మా?` అంటుంది.

పవన్ చేతిపై టాటూ.. అసలు సీక్రెట్ ఇదేనట..

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు.

షూటింగ్‌లపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆంక్షలు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున సినిమా షూటింగ్‌లపై కూడా ఆంక్షలు విధిస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.

సినీ పరిశ్రమ, జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన చిరు

మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు.

4 రాష్ట్రాల సీఎంలు సహా కరోనాకు చిక్కిన బడా నేతలు

భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతోంది.