మాల్దీవుల్లో ప్రభాస్ పెదనాన్న & ఫ్యామిలీ

  • IndiaGlitz, [Thursday,February 04 2021]

మాల్దీవ్స్...
మాల్దీవ్స్...
మాల్దీవ్స్...

ట్వంటీ-ట్వంటీలో అందర్నీ అట్ట్రాక్ట్ చేసిన లొకేషన్. కొత్తగా పెళ్లైన కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లూ, నిహారిక కొణిదల - వెంకట చైతన్య జొన్నలగడ్డ హనీమూన్ ట్రిప్ వేసిందీ... ఆల్రెడీ పెళ్లైన సమంత - నాగచైతన్య దంపతులు వెళ్లిందీ... హీరోయిన్లు ఎంజాయ్ చేసిందీ... మాల్దీవ్స్ లోనే! రీసెంట్ గా అక్కినేని చిన్నోడు అఖిల్ మాల్దీవ్స్ కి వెళ్లాడు. ఇప్పుడీ లిస్టులో ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ జాయిన్ అయ్యారు.

కృష్ణంరాజు, ఆయన వైఫ్ శ్యామలాదేవి, అమ్మాయిలు మాల్దీవ్స్ వెళ్లారు. ఇట్స్ ఫ్యామిలీ ట్రిప్. కరోనా భయంతో లాస్ట్ ఇయర్ సెలబ్రిటీలు అందరూ నాలుగు గోడల మధ్య ఉన్నారు. ఇంటి నుండి బయటకు రాలేదు. లాక్‌డౌన్ ఎత్తేసి, అన్‌లాక్ అనౌన్స్ చేయడమే ఆలస్యం... రెక్కలు కట్టుకుని మాల్దీవ్స్ లో వాలిపోయారు. కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ కాస్త లేటుగా వెళ్లారంతే.

More News

మంచినీళ్లనుకుని శానిటైజర్ తాగిన మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్

పొరపాట్లు మానవ సహజం.. కానీ అవి ప్రాణం మీదకు వచ్చేవైతేనే కష్టం. సీరియస్‌గా జరుగుతున్న సమావేశంలో అనుకోని ఘటన జరిగింది.

‘చెక్’ ట్రైలర్: ఏదీ కర్మను తప్పించుకోలేదు

‘భీష్మ’తో హిట్ కొట్టిన అనంతరం యంగ్ హీరో నితిన్ ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

'వివాహ భోజనంబు'లో తొలి పాట 'ఎబిసిడి...' విడుదల

హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన తొలి సినిమా 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ కథానాయిక.

ఈ-వాచ్ యాప్‌ను ప్రారంభించిన నిమ్మగడ్డ.. కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవకతవకలూ జరగకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భారీగా చర్యలు చేపడుతోంది.

రాజేష్ టచ్‌రివర్ 'సైనైడ్'లో హాలీవుడ్ కథానాయిక తనిష్టా చటర్జీ

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు పలు అందుకున్న రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ 'సైనైడ్'.