సెప్టెంబర్ 7 న రిలీజ్ కానున్న 'ప్రేమకు రెయిన్ చెక్'

  • IndiaGlitz, [Wednesday,August 22 2018]

శరత్ మరార్ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణ లో స్టోన్ మీడియా ఫిలిమ్స్ బ్యానర్ ‘ప్రేమకు రెయిన్ చెక్’ టైటిల్ నుంచే కోతదాన్ని ప్రక్షకులకి అందించిన చిత్ర బృందం కోతదాని కంటే ఈ కాలానికి, ప్రస్తుత యువత (మిల్లెనిఅల్స్) ని దృష్టి లో ఉంచి కథ చెప్పే ప్రయత్నం చేసామని, కథ గురించి తెలుపుతూ ఈ చిత్రం లో ఒక వ్యక్తి తన ప్రేమకు రెయిన్ చెక్ ఇచ్చి కెరీర్ కి ప్రాముఖ్యత ఇవాలని తన జీవితాని ఎలా కంపలికేట్ చేసాడు అన్నది దర్శకులు ఇంతకముందే దర్శకులు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ తెలిపారు.

‘ప్రేమకు రెయిన్ చెక్’ ఆగష్టు 23న రిలీజ్ చేసేందుకు ప్రయత్నించిన స్టోన్ మీడియా ఫిలిమ్స్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రం సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకొస్తోంది అని ఈ రోజు తెలిపారు. ఈ సినిమా పాటలని ఆదరిస్తున్న ప్రేక్షకుల అందరికి ధన్యవాదాలు తెలుపుతూ, స్టోన్ మీడియా ఫిలిమ్స్ సంస్థ ప్రేక్షకులందరినీ సెప్టెంబర్ 7వ తేది నుంచి సినిమా చూడటానికి ఆహ్వానం తెలిపారు. ‘ప్రేమకు రెయిన్ చెక్’ ట్రైలర్ తో ప్రేక్షకులకి ఈ చిత్ర అంచనాలను పెంచారు. కొత్త నటి నటుల తో పాటు, సుమన్, రఘు కారుమంచి, కిరీటి దామరాజు కూడా పాత్రలు పోషించారు. అభిలాష్, ప్రియ ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో వెండి తెర పై చూడాలి.

చిత్ర సంగీతం విడుదలైన పాటల రుచి చూసిన ప్రేక్షకులు, సినిమా లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కచ్చితంగా ఆకర్షితులు అవుతారు. చిత్ర చాయగ్రణం, మ్యూజిక్ ఒక దానికి ఒకటి పోటి పడుతునట్టు కనపడుతుంది అని దర్శకులు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ తెలిపారు. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ దర్శకత్వం లో అభిలాష్, ప్రియ మరియు మౌనిక ముఖ్యతారాగణం తో, దీపక్ కిరణ్ సంగీత దర్శకత్వం మరియు శరత్ గురువుగరి ఛాయాగ్రహణం తో ‘ప్రేమకు రెయిన్ చెక్’ ప్రేక్షకుల ముందుకి సెప్టెంబర్ 7న రాబోతుంది

More News

స‌మంత ఆ సినిమాను ప‌క్క‌కు పెట్టేసిందా?

పస్తుతం  సక్సెస్‌లతో స్టార్‌ హీరోయిన్‌గా నెక్స్‌ట్‌ లెవల్‌కు చేరుకుంది సమంత. ఇప్పుడు వౌవిధ్య‌మైన సినిమాల‌ను ఎంపిక చేసుకుంటుంది.

త‌మిళంలో డ‌బ్బింగ్ చెబుతున్న తెలుగు హీరో...

రీసెంట్‌గా రిలీజైన 'గీత గోవిందం' తో స్టార్ హీరోగా రేంజ్‌కు ఎదిగిన యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇప్పుడు వ‌రుస సినిమాలు చేస్తున్నాడు.

ఆగస్ట్ 31న సమీరం విడుదల..

యశ్వంత్, అక్రితా ఆచార్య జంటగా అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా సమీరం. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 31న విడుదల కానుందని నిర్మాత అనితా దేవేందర్ రెడ్డి తెలిపారు.

4 ఇడియట్స్ ఆడియో విడుదల

నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకం పై కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి మరియు రుచి హీరో హీరోయిన్ గా సతీష్ కుమార్ శ్రీరంగం స్వయం దర్శకత్వం లో

నాన్నగారి డ్రీమ్‌ ప్రాజెక్ట్ 'సైరా న‌ర‌సింహారెడ్డి' ని నిర్మించడం ప్రెస్టీజియస్‌గా ఫీల్‌ అవుతున్నాను - రామ్‌చరణ్‌

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో..