దర్శకత్వం చేస్తానంటున్న హీరోయిన్...

  • IndiaGlitz, [Saturday,November 28 2015]

కెరీర్ తొలినాళ్ళ‌లోనే జాతీయఅవార్డుని ద‌క్కించుకున్న హీరోయిన్ ప్రియ‌మ‌ణి. ఇప్పుడు క‌న్న‌డ సినిమాలు చేసుకుంటుంది. బాలీవుడ్ స‌హా ద‌క్షిణాది సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్‌కు ఇప్పుడు ఓ ర‌కంగా చెప్పాలంటే అవ‌కాశాలు క‌రువైయ్యాయి. ఇప్పుడు తీరిక దొరికిందేమో కానీ ముస్త‌ఫారాజ్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతుంది. త్వ‌ర‌లోనే ఓ ఇంటివారు కాబోతున్నార‌ని స‌మాచారం. అయితే త‌న‌కు ద‌ర్శ‌క‌త్వం చేయాల‌నే ఆలోచ‌న ఉంద‌ని రీసెంట్‌గా త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టింది. క‌న్న‌డ స్టార్ సుదీప్‌తో ఓ క్యూట్ ల‌వ్‌స్టోరీని డైరెక్ట్ చేయాల‌నుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చింది. మ‌రి ఈ అమ్మ‌డు కోరిక తీరుతుందంటారా…

More News

డిసెంబర్ 4న వస్తున్న 'వీడికి దూకుడెక్కువ'

శ్రీకాంత్-కామ్నా జేత్మలిని జంటగా సత్యనారాయణ ద్వారపూడి దర్శకత్వంలో.. పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై శ్రీమతి బి.సుధారెడ్డి సమర్పణలో..

డిసెంబ‌ర్ 25న 'అబ్బాయితో అమ్మాయి' విడుద‌ల‌

నేటి యువతకు రెండు ప్రపంచాలు ఉంటున్నాయి. ఒకటి రియల్ వరల్డ్... మరొకటి వర్చువల్ వరల్డ్. వర్చువల్ వరల్డ్... అంటే... సోషల్ మీడియాలో మాత్రం తమ మనసుని, అభిప్రాయాలను, భావాలను సంపూర్ణంగా, స్వేచ్ఛగా ఆవిష్కరించుకుంటున్నారు.

వర్మకు వీర‌ప్ప‌న్ మెళిక‌...

రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘కిల్ల‌ర్ వీర‌ప్ప‌న్’ చిత్రం డిసెంబ‌ర్ 4న విడుద‌ల‌కు సిద్ధం అవుతుంంది.

ఎన్టీఆర్ సినిమాకి ఒకరు ఎస్.. ఒకరు మిస్..

బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు కొరటాల శివ.'మిర్చి','శ్రీమంతుడు' చిత్రాలతో బాక్సాఫీస్ ని ఉత్తేజపరిచారాయన.

ఏ హాలీవుడ్ మూవీ గుర్తుకు రాద‌ట‌

'మ‌నం' చిత్రంతో స‌రికొత్త అనుభూతిని అందించిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌. ఇత‌ని సినిమాలంటే.. వైవిధ్యానికి చిరునామాలుగా చెప్పుకోవ‌చ్చు.