ప్రియమణి రిజిష్టర్ మ్యారేజ్

  • IndiaGlitz, [Saturday,August 19 2017]

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఇప్పుడు క‌న్న‌డ సినీ రంగంలో బిజీగా ఉంది. ప్రియ‌మ‌ణి త‌న ల‌వ‌ర్ ముస్త‌ఫా రాజ్‌ను ఈ ఆగ‌స్ట్ 23న పెళ్లి చేసుకోనుంది. అయితే వీరి నిరాడంబరంగా రిజిష్ట‌ర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. పెళ్లి త‌ర్వాత ప్రియ‌మ‌ణి సినిమాల‌కు దూరం అవుతుంద‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే ఈ వార్త‌ల‌పై స్పందించిన ప్రియ‌మ‌ణి తామిద్ద‌రం భిన్న‌మ‌తాల‌కు చెందిన‌వాళ్లం కాబ‌ట్టి రిజిష్ట‌ర్ మ్యారేజ్ చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఇద్ద‌రం క‌లిసి తీసుకున్న నిర్ణ‌య‌మిది. పెళ్లైన రెండు రోజుల త‌ర్వాత నేను షూటింగ్‌లో పాల్గొంటాను. అని కూడా చెప్పి సినిమాల నుండి ప్రియ‌మ‌ణి విరామం తీసుకుంటుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ పెట్టేసింది.

More News

హైతమ్ కాలేజ్ లో సందడి చేసిన రాశీ ఖన్నా

హైదారబాద్ ఇన్స్ ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ లో ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా సందడి చేశారు.

విడుదలకు సిద్ధమవుతోన్న నదియా 'దేవి'

ప్రముఖ నటి నదియా ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం తిరుక్కువరాధకాది.

మంచు లక్ష్మి విడుదల చేసిన 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్

అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా పద్మజ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యానర్ఫై

దుల్కర్ సల్మాన్ , సాయిపల్లవి 'హేయ్..పిల్లగాడ' లోగోను విడుదల చేసిన శేఖర్ కమ్ముల

ఓకే బంగారం సినిమాతో దుల్కర్ సల్మాన్,ఇటీవల విడుదలైన సెన్సేషనల్ హిట్ అయిన 'ఫిదా'తో

ఒకటి పవన్ డైరెక్టర్.. మరోకటి చిరు డైరెక్టర్..

మెగాబ్రదర్స్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చినా..తన ఎనర్జీతో ఆకట్టుకుంటున్నాడు యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్.