వివ‌ర‌ణ ఇచ్చుకున్న నిర్మాత‌

  • IndiaGlitz, [Monday,July 16 2018]

భ‌ర‌త్ అనే నేను సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, హీరోయిన్ కైరా అద్వానిల‌కు ఇవ్వాల్సిన పేమెంట్ పే చేయ‌కుండా.. వారికి ఆన్స‌ర్ చేయ‌కుండా నిర్మాత దాన‌య్య తిరుగుతున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే దీనిపై దాన‌య్య వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

ఆయ‌న నిర్మాణ సంస్థ ఓ ప్రెస్‌నోట్‌ను విడుద‌ల చేసింద‌ట‌. దాని ప్ర‌కారం ద‌ర్శ‌కుడు, హీరోయిన్ స‌హా అందులో ప‌నిచేస‌న టెక్నీషియ‌న్స్ అంద‌రికీ ఇవ్వాల్సిన పేమెంట్స్‌.. క‌మిట్‌మెంట్స్ ప్ర‌కారం చెల్లించామ‌ని.. ఇప్పుడు విన‌ప‌డుతున్నవార్త‌ల‌న్నీ అవాస్తవ‌మ‌ని అన్నారు. ఇప్పుడు దాన‌య్య చ‌ర‌ణ్‌, బోయ‌పాటి సినిమాతో పాటు.. రాజ‌మౌళి, ఎన్టీఆర్, చ‌ర‌ణ్ సినిమాను నిర్మిస్తున్నారు.

More News

త్వ‌రలో సెట్స్‌కు నితిన్ చిత్రం...

యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం 'శ్రీనివాస క‌ల్యాణం' సినిమాతో బిజీగా ఉన్నారు. త‌దుప‌రి ద‌ర్శ‌కుడు వెంకీ కుడుములతో క‌లిసి 'భీష్మ‌' సినిమా చేయ‌బోతున్నాడు.

దిల్ రాజు చిత్రంలో హీరోలు వారేనా

ప్ర‌స్తుతం దిల్‌రాజు వ‌రుస సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నారు.. &

యు.ఎస్‌కు తేజ్‌.. అందుకే...

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా కెరీర్ ప్రారంభంలో హిట్స్ అందుకున్నాడు. త‌ర్వాత విజయాలు క‌రువైయ్యాయి. రీసెంట్‌గా విడుద‌లైన 'తేజ్ ఐ ల‌వ్ యు' చిత్రం కూడా నిరాశ ప‌రిచింది.

సూర్య సినిమాలో ధ‌నుష్ పాట‌

ధ‌నుష్‌.. హీరోగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నారు. త‌న‌కు న‌చ్చిన సినిమాల్లో పాట‌లు కూడా పాడుతుంటారు.

 "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" సినిమా ప్రారంభం!

"మళ్ళీరావా" సినిమా తరువాత నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న రెండో చిత్రానికి "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" టైటిల్ ను ఖరారు చేశారు.