ప్ర‌భాస్ కోసం నిర్మాత‌లు ఏం చేస్తున్నారో తెలుసా!

  • IndiaGlitz, [Tuesday,October 16 2018]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'సాహో'. 'బాహుబ‌లి' త‌ర్వాత ప్ర‌భాస్ సినిమాల‌పై పెరిగిన అంచ‌నాల‌కు ధీటుగా ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో యు.వి.క్రియేష‌న్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ పార్ట్ దాదాపు పూర్త‌య్యింది. ఇప్పుడు ప్ర‌భాస్ త‌న మ‌రో సినిమా జాన్ చిత్రీక‌ర‌ణ‌ను ఇట‌లీలో స్టార్ట్ చేసేశాడు.

ఈ నెల 23న ప్ర‌భాస్ పుట్టిన‌రోజున ప్ర‌భాస్ అభిమాల‌ను 'సాహో' నిర్మాత‌లు పెద్ద గిఫ్ట్‌గా సినిమాలో దుబాయ్‌లో చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో విడుద‌ల చేయ‌బోతున్నారట‌. హాలీవుడ్ యాక్ష‌న్ మాస్ట‌ర్స్ నేతృత్వంలో చేసిన ఈ ఫైట్‌కు దాదాపు 90 కోట్ల వ‌ర‌కు నిర్మాత‌లు ఖ‌ర్చు పెట్టార‌ని స‌మాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టించింది. ఇక మందిరా బేడి, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, జాకీ ష్రాఫ్ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు.

More News

తుపాను బాధితులకు అండ‌గా నిఖిల్‌...

యువ హీరోలంద‌రూ కేవ‌లం సినిమాలే కాకుండా స‌మాజ సేవ ప‌ట్ల కూడా త‌మ బాధ్య‌త‌ను గుర్తెరిగి ప‌నిచేస్తున్నారు.

సుకుమార్‌కి చాలెంజ్ విసిరిన ద‌ర్శ‌కుడు...

కుర్ర ద‌ర్శ‌కుడు.. ఓ సినిమా కూడా విడుద‌ల కాలేదు. చేసిన ఓ సినిమా ఈ నెల 26న విడుద‌ల‌వుతుంది. దాని ఫ‌లితం  ఎలా ఉంటుందో తెలియ‌దు.

'వీర భోగ వసంత రాయ‌లు' ట్రైల‌ర్ విడుద‌ల

క‌ల్ట్ మూవీగా.. నారా రోహిత్‌, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రియా శ‌ర‌న్ వంటి స్టార్స్‌తో తెర‌కెక్కిన చిత్రం 'వీర భోగ వ‌సంత రాయులు'.

అన్ని అబ‌ద్ధాలే.. సిద్ధ‌మే: వైర‌ముత్తు

మీ టూ ఉద్య‌మం బాలీవుడ్‌లో త‌నుశ్రీ దత్తా స్టార్ట్ చేసింది. ప‌లువురు మ‌హిళ‌లు త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు.

ధన్‌శ్రీ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం1 చిత్రం ప్రారంభం

ధన్‌శ్రీ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్.ఎస్. మూర్తి స్వీయ దర్శకత్వంలో.. అల్లు వంశీ, షిప్రాగౌర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం