ప్యాచ్ మినహా 'ఇజం' పూర్తి....

  • IndiaGlitz, [Thursday,September 01 2016]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ఇజం. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం సినిమా స్పెయిన్‌లో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ఢిల్లీ కి చెందిన మోడల్ అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న క‌ల్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ చేశాడు. కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా స్పెయిన్ షెడ్యూల్ పూర్త‌య్యింది. సినిమా ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేయ‌డానికి ప్ర‌యత్నాలు జ‌రుగుతున్నాయి.

More News

బన్నితో ముచ్చటగా మూడోసారి....?

రేసుగుర్రం,సన్నాఫ్ సత్యమూర్తి,సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్

రెండు సినిమాలను అనౌన్స్ చేస్తానంటున్న నాగ్....

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం భక్తి రస ప్రధాన చిత్రం ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నటిస్తున్నారు.

జ‌న‌తా గ్యారేజ్ మంచి సినిమా అంటూ అభినందిస్తుంటే షాక‌య్యాను - కొర‌టాల‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన జ‌న‌తా గ్యారేజ్ రిలీజైన అన్నిచోట్లా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

ఓవ‌ర్ సీస్‌లో దూసుకెళ్తున్న ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌, స‌మంత‌, నిత్యామీన‌న్ హీరో హీరోయిన్స్‌గా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం `జ‌న‌తాగ్యారేజ్‌`. సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ అయిన ఈ చిత్రం తొలిరోజున మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టుకుంటుంది.

సూర్య‌తో ఇద్ద‌రు

ప్ర‌స్తుతం `ఎస్‌3(సింగం 3)` చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఎస్‌3 చిత్రాన్ని దీపావ‌ళికి విడువ‌ద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుత‌న్నాయి. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ మ‌లేషియాలో జ‌రుగుతుంది.