పూరి జగన్నాథ్ చేతుల మీదుగా 'ఆగ్రహం' మోషన్ పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Thursday,April 18 2019]

ఎస్.ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకం పై సుదీప్, సుస్మిత ,సందీప్, రాజ్ సింగ్ హీరో హీరోయిన్లు గా ఆర్. ఎస్ సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆగ్రహం. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ని నేడు పూరీ జగన్నాధ్ హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో చిత్ర దర్శకుడు సురేష్, నిర్మాత సందీప్ చెరుకూరి,ఎగజిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేష్ మాట్లాడుతూ ఇదో విభిన్న కధా చిత్రం. సంగీతానికి ప్రాధాన్యత ఉన్న చిత్రమిది.పూరి జగన్నాధ్ గారు మా సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసినందుకు ,ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. అలాగే సినిమా ను మే ఎన్డింగ్ లో రిలీజ్ చేయలనుకుంటున్నాం. ఆని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా:ఆర్.కె. సంగీతం:ఆర్.ఆర్.రవిశంకర్, ఎడిటర్:జె. పి,ఎగజిక్యూటివ్ ప్రొడ్యూసర్:మూర్తి ఆడారి, నిర్మాత:సందీప్ చెరుకూరి, దర్శకత్వం: ఆర్.ఎస్ సురేష్

More News

పవన్ మౌనం వెనుక ఆంతర్యమేంటి.. అసలేం జరుగుతోంది!

ఏపీలో ఏప్రిల్-11న ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం నేతల భవిష్యత్ ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఆ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లో మూడంచెల భద్రత మధ్య సేఫ్‌గా ఉన్నాయి.

ప్రెస్‌మీట్‌లో జీవీఎల్ పై చెప్పు విసిరిన డాక్టర్!

బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ఘోర అవమానం జరిగింది. ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలోలోని బీజేపీ కేంద్ర

నటుడు మురళీ మోహన్ ఇంట విషాదం..

టాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ ఇంట విషాదం నెలకొంది.

ఆర్జీవీ మరో సంచలనం.. కేసీఆర్‌పై సినిమా

వివాదాలకు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రామ్‌గోపాల్ వర్మ ఇప్పటికే పలు బయోఫిక్‌‌లు, వివాదాస్పద చిత్రాలు తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.

బాలయ్య అల్లుడికి భయం భయం.. జోష్‌లో జనసేన!

అవును మీరు వింటున్నది నిజమే.. నందమూరి బాలయ్య చిన్నల్లుడు భరత్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.