పూరి సీక్రెట్ గా కానిచ్చేశాడు...

  • IndiaGlitz, [Saturday,November 21 2015]

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా బ్ర‌ద‌ర్ త‌న‌యుడు నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ హీరోగా సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.క‌ళ్యాణ్ నిర్మించిన చిత్రం లోఫ‌ర్‌'. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. డిసెంబ‌ర్ 18న సినిమా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత సి.క‌ళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమా పూర్తి కాగానే మ‌హ్మాత్మ' సినిమా నిర్మాత మ‌నోహ‌ర్ అన్న త‌న‌యుడు ఇషాన్ హీరోగా తెలుగు, క‌న్న‌డంలో పూరి రోగ్' అనే సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో అమైరా ద‌స్త‌ర్ ఓకే కాగా ఇప్పుడు ఏంజెలా క్రిస్లింకి అనే మ‌రో హీరోయిన్‌ను ఎంపిక చేశాడ‌ట‌. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను న‌వంబ‌ర్ 20నే లాంచ‌నంగా ప్రారంభ‌మైంద‌ని టాక్‌. అంతే కాకుండా న‌వంబ‌ర్ 22నుండి సినిమా బ్యాంకాక్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

More News

ఐఫా కి హోస్ట్ గా అల్లు శిరీష్...

ప్రతి సంవత్సరం గ్రాండ్ గా జరిగే చలన చిత్ర అవార్డ్స్ వేడుకలో ఐఫా ఒకటి.ఐఫా అంటే ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అకాడమీ.

నిఖిల్ కి పోటీగా వస్తున్నసూర్య...

నిఖిల్ నటించిన తాజా చిత్రం శంకరాభరణం. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నందనవనమ్ తెరకెక్కించారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి కథ-కథనం-మాటలు అందించడంతో పాటు చిత్ర సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం

రెండు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్న మంచు హీరో..

రెండు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు మంచు హీరో మనోజ్. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మనోజ్ ఎటాక్ అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది.

నారా రోహిత్ కొత్త చిత్రం 'కథలో రాజకుమారి' !

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ..ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రామిసింగ్ హీరో నారా రోహిత్ నటించనున్న నూతన చిత్రం కథలో రాజకుమారి త్వరలో ప్రారంభం కానుంది.

గోపీచంద్ డైరెక్టర్ తో రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.