పివి సింధు బయోపిక్...

  • IndiaGlitz, [Monday,May 01 2017]

గ‌త ఏడాది ఓలింపిక్స్‌లో భార‌త‌దేశానికి వెండి ప‌త‌కాన్ని తెచ్చి పెట్టిన బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పివి సింధు బ‌యోపిక్ రూపొంద‌నుంది. ఈ బ‌యోపిక్‌ను న‌టుడు, నిర్మాత అయిన సోనూసూద్ తెర‌కెక్కించ‌నున్నాడు. ఇటీవ‌ల సోనూసూద్ అభినేత్రి సినిమాను హిందీలో విడుద‌ల చేశాడు. ఇప్పుడు మ‌రోసారి నిర్మాత‌గా మారి పివి సింధు బ‌యోపిక్ చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఎనిమిది నెల‌లుగా ఈ బ‌యోపిక్ గురించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని సోనూ మీడియాకు వెల్ల‌డించాడు.

ఎందరో భార‌తీయుల‌కు స్ఫూర్తిగా నిలిచిన పివి సింధు జీవితాన్ని సినిమాగా తీయ‌డం ఆనందంగా ఉంద‌ని సోనూ సూద్ చెప్పాడు. సైనా నెహ్వాల్ బ‌యోపిక్ కూడా త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ళ‌నుంది. సైనా నెహ్వాల్‌గా శ్ర‌ద్ధాక‌పూర్ న‌టించ‌నుంది.

More News

పూరి విగ్రహావిష్కరణ...

బ్రది సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన పూరి జగన్నాథ్ మాస్ హీరోయిజాన్ని ప్రెజెంట్ చేయడంలో తన ప్రత్యేకతను ఎప్పుడూ చాటుకుంటూనే ఉంటారు. అందుకనే హీరోలందరూ పూరి దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు.

బాహుబలి దర్శక నిర్మాతలపై పిర్యాదు..

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు, బిగ్ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు కథ మాదంటూ వివాదాలు క్రియేట్ అవుతాయి. విడుదల తర్వాత మమ్మల్ని అగౌరవపరిచారంటూ కేసులు నమోదు అవుతుంటాయి.

గుణశేఖర్కు ప్రభాస్ ఫ్యాన్స్ స్ట్రోక్....

యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన విజువల్ వండర్ 'బాహుబలి -2' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తుఫాన్ రేపి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది.

సినిమాగా ముఖ్యమంత్రి బయోపిక్...

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సినిమా డిస్ట్రిబ్యూటర్, నిర్మాత హెచ్.డి.కుమారస్వామి జీవితకథను సినిమాగా తీయనున్నారు. ఎస్.నారాయణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

నాగ చైతన్య కూడా అదే బాటలో...

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం'.