'వెంకీమామ‌' లో రాశీఖ‌న్నా..

  • IndiaGlitz, [Thursday,February 21 2019]

విక్టరీ వెంక‌టేష్‌, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందనున్న మ‌ల్టీస్టారర్ 'వెంకీమామ‌'. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చిత్రీక‌ర‌ణ రాజ‌మండ్రిలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్ స‌ర‌స‌న ముందుగా శ్రియా శ‌ర‌న్‌ను అనుకున్నారు.

త‌ర్వాత ఆ స్థానంలోకి పాయ‌ల్ రాజ్‌పుత్‌ను తీసుకున్నారు. తాజా స‌మాచారం ప్రకారం నాగ‌చైత‌న్య జోడిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ స్థానంలో రాశీఖ‌న్నాను తీసుకున్నార‌ట నిర్మాత‌లు.

కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప‌తాకాల‌పై సినిమాను రూపొందిస్తున్నారు.

More News

భ‌క్తి బాట‌లో నితిన్‌...

యంగ్ హీరో నితిన్ ఈరోజు సామాజిక మాధ్య‌మాల ద్వారా ఓ విష‌యాన్ని తెలియ‌జేశారు. ఆయ‌న హ‌నుమంతుడి దీక్ష‌ను చేస్తున్నార‌ట‌.

కోడి రామ‌కృష్ణ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కోడి రామ‌కృష్ణ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దాదాపు 125 సినిమాలను డైరెక్ట్ చేసిన ఈయ‌న‌కు ఆనారోగ్యంతో గ‌చ్చిబౌలిలోని ఏఐజి హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు.

అనుష్క‌, అంజ‌లి పాత్ర‌లు దేనిక‌వే ప్ర‌త్యేకం

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రం 'సైలెన్స్‌'.

క‌ల్యాణ్ రామ్ కోసం దిల్‌రాజు

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ డెబ్యూ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం '118'.

నిర్మాత రాజ్‌కుమార్ భ‌ర్జాత్యా క‌న్నుమూత

ప్ర‌ముఖ బాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత రాజ్‌కుమార్ భ‌ర్జాత్యా అనారోగ్యంతో గురువారం ఉద‌యం క‌న్నుమూశారు. మైనే ప్యార్ కియా, హ‌మ్ ఆప్ కే హై కౌన్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాలు స‌హా ఎన్నో చిత్రాల‌ను