తమిళంలోకి రాశిఖన్నా...

  • IndiaGlitz, [Thursday,September 22 2016]

అందాల హీరోయిన్ రాశిఖన్నా త్వరలోనే హైపర్ చిత్రంతో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగు సినిమా రంగంలోనే నటించిన రాశిఖన్నా ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ కానుంది. హీరో సిద్ధార్థ గురించి తెలుగు ప్రేక్షకులు ఇంకా మరచిపోలేదు. కానీ ఈ హీరో మాత్రం తమిళంలోనే సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళంలో సైతాన్ కా బచ్చా అనే సినిమా కోసం సిద్ధార్థ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించనుందట. మరి ఇకపై రాశి తెలుగు, తమిళ సినిమాలను సమాంతరంగా చేస్తుందో, లేక ఏదేని ఒక వైపుకే పరిమితమైపోతుందా అని చూడాలి...

More News

పవన్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ మారాడు....

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం కాటమరాయుడు గోపాల గోపాల ఫేమ్ డాలీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. సికింద్రాబాద్ లో చిత్రీకరణ ప్రారంభమైంది.

'ఈడు గోల్డ్ ఎహే' ఓవర్ సీస్ హక్కులు...

డాన్సింగ్ స్టార్సునీల్, బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్హిట్చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్ టైన్మెంట్స్(ఇండియా) ప్రై. లిమిటెడ్పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'.

'కాష్మోరా' ఆడియో రిలీజ్ డేట్

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్అన్నె,ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'.

'ఈడు గోల్డ్ఎహే' ఓవర్ సీస్ హక్కులు

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'ఈడు గోల్డ్‌ ఎహే'.

'కాష్మోరా' ఆడియో రిలీజ్ డేట్

యంగ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'.