సోఫాలో రాహుల్-పునర్నవి రొమాంటిక్ ముచ్చట్లు..!

  • IndiaGlitz, [Sunday,August 18 2019]

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ విజయవంతంగా నడుస్తోంది. ప్రతి వారం లాగే శనివారం నాడు అక్కినేని నాగార్జున మోడల్స్‌తో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే హౌస్‌లోపల మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్‌కి బాబా భాస్కర్ నలుగురు బిగ్ బాస్ బ్యూటీస్‌తో కలిసి స్టెప్పులు అదరగొట్టేశాడు. ఈ సందర్భంగా ముఖానికి నల్లటి క్రీమ్ పూసుకుని మహేష్ విట్టాను భాస్కర్ ఆటపట్టించారు.. ఏంట్రా ముఖానికి పూసుకున్నావ్ అని బాబా భాస్కర్ ఆట పట్టించారు. మరోవైపు సోఫా సెట్‌లో అటు ఇటుగా పడుకున్న రాహుల్, పునర్నవిలు రొమాంటిక్ ముచ్చట్లు మొదలు పెట్టారు. సడెన్‌గా లేచిన రాహుల్... మనం ఇలా పడుకుని ఉంటే.. ఈజీగా మనల్ని ట్రోల్ చేస్తారని రాహుల్ అన్నాడు. నేను అక్కడ పడుకుని ఉంటే నువ్వే పిలిచావ్ అంటూ సీరియస్ అయ్యింది పునర్నవి. అయితే ఇప్పటికే తనతో డేట్‌కి వస్తావా..? అని పునర్నవీని రాహుల్ అడిగిన విషయం విదితమే. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ చాలా తగ్గుతోంది.

మళ్లీ రచ్చ!

ఇక పాయింట్‌కొస్తే.. రాహుల్-పునర్నవీ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా వితికా మధ్యలో ఎంటరై..‘ రా.. టీ పెట్టు’ అంటూ పునర్నవిని ఎత్తుకునే ప్రయత్నం చేసి .. అది వర్కవుట్ కాకపోవడంతో కింద పడేసింది. నన్ను ఎత్తుకుంటే బావుంది అని అనడంతో రాహుల్‌ని వచ్చి పునర్నవిని ఎత్తుకో అని సలహా ఇచ్చింది వితికా. నేను అలా ఎత్తుకుంటే ఇంట్లో ఉన్న వాళ్లు చూసి మామూలుగా మాట్లాడరు అంటు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కిచెన్ టీంలో ఉన్న పునర్నవి, వితికాల మధ్య వంట విషయంలో రచ్చ మొదలైంది. ఆ తర్వాత అక్కినేని నాగ్ ఎంటరై కంటెస్టెంట్లకు బెస్ట్ అవార్డ్స్ ప్రకటించారు.

More News

డ‌బ్బులొస్తున్నాయి... కానీ! -  శ‌ర్వానంద్‌

శ‌ర్వానంద్‌, కాజ‌ల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిని కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `ర‌ణ‌రంగం`. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.

మ‌ల‌యాళంలోకి త‌మ‌న్నా

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మ‌ల‌యాళ ఎంట్రీకి సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే తమిళంలో దేవి, దేవి2 వంటి హార‌ర్ చిత్రాల్లో న‌టించిన త‌మ‌న్నా..

డ‌బ్బులొస్తున్నాయి... కానీ! - శ‌ర్వానంద్‌

శ‌ర్వానంద్‌, కాజ‌ల్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిని కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `ర‌ణ‌రంగం`. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా గురువారం విడుద‌లైంది.

‘సైరా’లో అస్సలు డూప్‌లను పెట్టలేదు: చిరంజీవి

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’.

‘స్ప్రైట్’‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నేచురల్ స్టార్

థమ్సప్‌కు సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. అపీ ఫిజ్‌కు జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు స్ప్రైట్‌కు నేచురల్ స్టార్ నానీ.