జులై 27న 'చి ల సౌ' సినిమా విడుదల!

  • IndiaGlitz, [Tuesday,July 10 2018]

సుశాంత్ నటించిన 'చి ల సౌ' సినిమా జులై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. రుహాని శర్మ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

చి ల సౌ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్ తో అనుబంధం ఏర్పరుచుకుంది. అన్నపూర్ణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యనుంది.

ఇటీవల విడుదలైన చి ల సౌ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

More News

డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన 'బ్రాండ్ బాబు' టీజర్!

మారుతి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ శైలేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌భాక‌ర్.పి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.శైలేంద్ర‌బాబు నిర్మిస్తోన్న చిత్రం 'బ్రాండ్ బాబు'.

కొరియోగ్రాఫ‌ర్‌గా మారిన హీరోయిన్‌...

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ బేబి చిత్రం ద్వారా బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లోని మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

నెగ‌టివ్ పాత్ర చేస్తున్న స్టార్ హీరోయిన్‌..

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పుష్క‌ర కాలం పూర్తి చేసుకున్న హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ అవ‌శాల‌ను అందిపుచ్చుకోవ‌డంలో కొత్త హీరోయిన్స్‌తో పోటీ ప‌డుతుంది.

డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న హీరోయిన్‌

ఇప్పుడు టాలీవుడ్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్యా హీరోయిన్స్ అంద‌రూ ఇక్క‌డ పాగా వేయాల‌ని చూస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి త‌మ వంతుగా క‌ష్ట‌ప‌డుతున్నారు.

ఆ ద‌ర్శ‌కుడి ఆఫ‌ర్ వ‌ద్ద‌న్న హీరో...

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ సినిమా చేయ‌డానికి బాలీవుడ్ తార‌లు ఆస‌క్తి చూపిస్తుంటారు. 'ప‌ద్మావ‌త్' త‌ర్వాత సంజ‌య్ లీలా భ‌న్సాలీ మ‌రో సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.