రాజ్‌త‌రుణ్‌తో గోపీచంద్ హీరోయిన్‌...

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

రాజ్ త‌రుణ్ హీరోగా దొంగాట ఫేం వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయ‌ల్ న‌టించ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

క‌థ విన‌గానే త‌న క్యారెక్ట‌ర్ డిజైనింగ్ బాగా నచ్చ‌డంతో సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకుంద‌ట‌. ఇప్ప‌టికే గోపీచంద్ స‌ర‌స‌న ఆక్సిజ‌న్ సినిమాతో పాటు నాని సినిమాలో న‌టిస్తుంది. ఈ రెండు సినిమాలు విడుద‌ల కాక‌ముందే అను ఇమ్మాన్యుయ‌ల్ మ‌రో అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది.

More News

రోబో 2.0లో న‌టించ‌డం గురించి క్లారిటీ ఇచ్చిన ర‌మ్య‌కృష్ణ‌..

అందం, అభిన‌యం రెండు ఉన్న అతికొద్ది మంది క‌థానాయిక‌ల్లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న శ‌భాష్ నాయుడు చిత్రంలో న‌టిస్తుంది.

'థ్యాంక్యూ మిత్రమా' షార్ట్ ఫిలిమ్ ప్రివ్యూ!!

పాపులర్ అండ్ మోస్ట్ ఫేవరెట్ యాంకర్ రవి,బ్యూటిఫుల్ శ్రీముఖి జంటగా..

లారెన్స్ మూవీలో  సీనియ‌ర్ హీరోయిన్

కొరియోగ్రాఫ‌ర్ గా, న‌టుడుగా, ద‌ర్శ‌కుడుగా, సంగీత ద‌ర్శ‌కుడుగా...ఇలా త‌ను ప్ర‌వేశించిన  ప్ర‌తి శాఖ‌లో స‌క్సెస్ సాధించిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి రాఘ‌వ లారెన్స్. ముని, కాంచ‌న‌, గంగ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలుసాధించిన లారెన్స్ తాజాగా శివ లింగ అనే చిత్రం చేస్తున్నారు.

రష్మీ 'తను వచ్చెనంట' రిలీజ్ డేట్....

జబర్దస్త్ అందాలతో కామెడీ చేస్తూ బుల్లితెరపై కనిపించిన రష్మి గౌతమ్ ఇప్పుడు వరుస సినిమాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతుంది.

నవీన్ చంద్ర హీరోగా సత్తిబాబు దర్శకత్వంలో రాధామోహన్ కొత్త చిత్రం

అధినేత,ఏమైంది ఈవేళ,బెంగాల్ టైగర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్'ఓ చినదాన','ఒట్టేసిచెబుతున్నా',