‘ఆర్ఆర్ఆర్‌’కు జ‌క్క‌న్న రెడీ.. వ‌ర్క‌వుట్లు చేస్తున్న హీరోలు

మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ ముందు వ‌రుస‌లో ఉంది. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కూడా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఎన‌బై శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కోవిడ్ 19 ప్ర‌భావంతో ఆగింది. దాదాపు ఆరు నెల‌ల పాటు ఆగిన షూటింగ్‌ను జ‌క్క‌న్న మ‌ళ్లీ మొద‌లు పెట్ట‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో వేసిన భారీ సెట్‌లో అక్టోబ‌ర్ మొద‌టి వారం నుండి షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ విష‌యాన్ని హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌కు కూడా చెప్పేశాడ‌ట. దీంతో వారిద్ద‌రూ వ‌ర్క‌వుట్స్ మొద‌లు పెట్టేశార‌ని స‌మాచారం. కొమురం భీమ్‌గా తార‌క్‌, అల్లూరి పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రియా శ‌ర‌న్‌, అలియా భ‌ట్, స‌ముద్ర‌ఖ‌ని స‌హా రే స్టీవెన్‌స‌న్‌, అలిస‌న్ డూడీ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా న‌టిస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

స్టార్ హీరోయిన్స్‌కు స‌మ‌న్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌తో పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌కు స‌మ‌న్లు అందించిన‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ నుండి టాలీవుడ్‌, శాండిల్ వుడ్ సినీ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్ మాఫియాతో సంబంధాలున్న‌ట్లు

అనురాగ్‌పై కేసు ఫైల్ చేసిన పాయ‌ల్‌

డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్‌పై రీసెంట్‌గా లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన న‌టి పాయ‌ల్ ఘోష్ ఇప్పుడు ఆయ‌న‌పై పోలీస్ స్టేష‌న్‌లోకేసు న‌మోదు చేశారు. ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో పాయ‌ల్ ఫిర్యాదును

ఒక్క ట్వీట్ చాలు.. పోకిరీల పని ఫసక్..

ఇవాళా.. రేపు ట్విట్టర్ ఖాతాలు అందరికీ ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్విట్టరే బాధితులకు వరంగా మారనుంది. మనల్ని ఎవరో వేధిస్తున్నారంటూ మన బంధువులకో..

భారత్‌లో 57 లక్షలకు చేరువలో కేసులు..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య 57 లక్షలకు చేరువవుతుండగా.. మరణాల సంఖ్య 90 వేలు దాటింది. అలాగే కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది.

'రంగ్‌దే' షూటింగ్ స్టార్ట్..

‘భీష్మ’ మంచి సక్సెస్ సాధించిన అనంతరం అదే జోష్‌తో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘రంగ్‌దే’. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి