రాజ‌మౌళి కూడా ఫాలో అవుతున్నాడు..

  • IndiaGlitz, [Wednesday,January 06 2016]

ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి కూడా ఫాలో అవుతున్నాడు... ఇంత‌కీ ఏం ఫాలో అవుతున్నాడు అనుకుంటున్నారా..? ట‌్రెండ్ ఫాలో అవుతున్నాడు. అస‌లు విష‌యం ఏమిటంటే...రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి లో అద్భుత‌మైన సెట్టింగ్స్, థ్రిల్ క‌లిగించే యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఉన్నాయి కానీ... కామెడి లేదు. ప్ర‌జెంట్ న‌డుస్తున్న ట్రెండే అది. అలాంటిది కామెడి లేక‌పోతే ఎలా...? అనుకున్నాడ‌నుకుంట జ‌క్క‌న్న‌...అంతే...ట్రెండ్ ఫాలో అవుతూ బాహుబ‌లి 2 లో 30 ఇయ‌ర్స్ ప్రుథ్వీ తో కామెడి చేయిస్తున్నార‌ట‌.

ప్ర‌స్తుతం 30 ఇయ‌ర్స్ ప్రుథ్వీ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతున్న బాహుబ‌లి 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. మ‌రో నాలుగు రోజులు పాటు ప్రుథ్వీ పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. బాహుబ‌లి ని మించి రికార్డు స్ధాయి కలెక్ష‌న్స్ సాధించేలా రాజ‌మౌళి రూపొందిస్తున్న‌ బాహుబ‌లి 2 తో 30 ఇయ‌ర్స్ ప్రుథ్వీ కి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

More News

ఆ..సినిమా రిజ‌ల్ట్ కోసం వెయిట్ చేస్తున్నచ‌ర‌ణ్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌..బ్రూస్ లీ త‌ర్వాత త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

డిక్టేట‌ర్ సెన్సార్ రిపోర్ట్..

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య హీరోగా శ్రీవాస్ తెర‌కెక్కించిన చిత్రం డిక్టేట‌ర్. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన డిక్టేట‌ర్ సంక్రాంతి కానుక‌గా ఈనెల 14న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

'చిత్రం భళారే విచిత్రం' మూవీ రివ్యూ

ప్రస్తుతం హర్రర్ కామెడి చిత్రాలకు మంచి ట్రెండ్ కొనసాగుతుంది. ఆ ట్రెండ్ ను ఫాలో అవుతూ వచ్చిన సినిమాలు మంచి ఆదరణ కూడా పొందాయి. దాంతో ప్రయోగం దర్శకుడు భాను ప్రకాస్ బలుసు చేసిన హర్రర్ కామెడి చిత్రమే చిత్రం భళారే విచిత్రం.

హేబాను గిల్లేశారు...

కుమారి 21ఎఫ్ తో సక్సెస్ కొట్టిన హీరోయిన్ హేబాపటేల్ ఇప్పుడు ఎన్టీఆర్ సరసన అవకాశం దక్కించుకుంది.

ప్లాప్ సినిమా టైటిల్‌తో ర‌వితేజ‌..

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా గ‌తేడాది విడుద‌లైన చిత్రం కిక్‌2. ఈసినిమాలో ర‌వితేజ డ్యూయెల్ రోల్ పోషించాడు.