డా.రాజ‌శేఖ‌ర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ 'క‌ల్కి'

  • IndiaGlitz, [Sunday,August 26 2018]

డా.రాజ‌శేఖ‌ర్‌ గ‌త ఏడాది న‌టించిన 'పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ' బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న‌ క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా.. అ! వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన విన్నూత్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రూపొందున్న చిత్రానికి క‌ల్కి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొంద‌నున్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు.

రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. అలాగే మోష‌న్ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ సెప్టెంబ‌ర్ నుండి ప్రారంభం అవుతుంది. మిగ‌తా న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తారు.

More News

'క్రైమ్‌ 23' ఈ నెల 31 విడుదల

'ట్రైర్‌ చాలా బావుంది. అరుణ్‌ విజయ్‌ మంచి యాక్టర్‌. నేను హీరోగా నటించిన తొలి చిత్రం 'ఈశ్వర్' లో  అరుణ్‌ సిస్టర్‌ అయిన శ్రీదేవి విజయ్  కుమార్ హీరోయిన్‌గా నటించింది.

అక్కినేని సీనియ‌ర్ ఫ్యాన్ పి.ర‌వీందర్ రెడ్డి ఇక లేరు..!

అక్కినేని సీనియ‌ర్ ఫ్యాన్ పి.ర‌వీంద‌ర్ రెడ్డి ఈరోజు మ‌ర‌ణించారు. ఆయ‌న వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు.

నర్తన శాల నచ్చకపోతే చూడొద్దు . నచ్చితే పది మందికి చెప్పండి - హీరో నాగశౌర్య

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల.

భోజ్‌పురి మూవీని డైరెక్ట్ చేయ‌నున్న కోన వెంక‌ట్

రైట‌ర్‌.. నిర్మాత కోన వెంక‌ట్ ద‌ర్శ‌కుడిగా మారుతున్నారు. ఏక కాలంలో రెండు ప్రాజెక్టుల‌ను కోన వెంక‌ట్ అనౌన్స్ చేశారు.

అనుష్క 'సైలెంట్‌'

బాహుబ‌లి, భాగ‌మ‌తి చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు అందుకున్న అనుష్క శెట్టి .. త‌దుప‌రి చాలా గ్యాప్ తీసుకుంది. తాజాగా ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో 'సైలెంట్' అనే చిత్రం రూపొంద‌నుంది.