డా.రాజశేఖర్ 'పి.ఎస్.వి.గరుడ వేగ 126.18ఎం' ఫస్ట్ లుక్ రిలీజ్

  • IndiaGlitz, [Friday,February 03 2017]

అంకుశం, మ‌గాడు, అగ్ర‌హం వంటి తెలుగు చిత్రాల్లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించి యాంగ్రీ యంగ్ మేన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా చంద‌మామ క‌థ‌లు, గుంటూరు టాకీస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'పి.ఎస్‌.వి.గ‌రుడు వేగ 126.18ఎం'.

శివాని శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో జ్యో స్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా బ్యాంకాక్‌లో యాక్ష‌న్ ఎపిసోడ్ కార్య‌క్ర‌మాల షూటింగ్ జ‌రుగుతుంది. ఫిబ్ర‌వ‌రి 15వ‌ర‌కు బ్యాంకాక్‌లో జ‌రిగే ఈ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతుంది. డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తార్ రాజ‌శేఖ‌ర్‌ను స్టయిలిష్ లుక్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 4న డా.రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ డా.రాజ‌శేఖ‌ర్ ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు

More News

విడుదల కి ముందే 100 కొట్ల క్లబ్ లో సూర్య నటించిన 'S3-యముడు-3'

వరుసగా పోలీస్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి స్టార్ క్రేజ్ను సంపాందించుకున్న సూర్య , శ్రుతిహసన్, అనుష్కలు జంటగా నటిస్తున్న చిత్రం "S3-యముడు-3".

రథ సప్తమి సందర్భంగా ప్రచార రథాన్ని ప్రారంభించిన సునిల్ నటించిన 'ఉంగరాల రాంబాబు'

ఇటీవలే 'జక్కన్న' తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని...

'శివలింగ' ట్రైలర్ కు 10 లక్షల వ్యూస్

కొరియోగ్రాపర్,డైరెక్టర్,హీరోగా తన దైన గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ నటించిన తాజా చిత్రం 'శివలింగ'

రవితేజ 'టచ్ చేసి చూడు' ప్రారంభం

'మాస్ మహారాజా'రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం 'టచ్ చేసి చూడు'.

హాథీరాం బాబా క్యారెక్టర్ లో అద్భుతంగా నటించిన నాగార్జున చరిత్రలో నిలిచిపోతారు - నిర్మాత ఎ.మహేష్ రెడ్డి

వ్యాపార రంగంలో అంచెలంచెలగా ఎదిగి ఎ.ఎం.ఆర్.గ్రూప్ సంస్థను స్థాపించి నాలుగు వేల మందికి పైగా జీవనోపాధిని కల్పిస్తూ సక్సెస్ ఫుల్ బిజినెస్మేన్గా రాణిస్తున్నారు ఎ.ఎం.ఆర్.గ్రూప్ అధినేత ఎ.మహేష్ రెడ్డి.