'2.0' రిలీజ్ ఆలస్యం...

  • IndiaGlitz, [Saturday,April 22 2017]

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్, శంక‌ర్‌, అక్ష‌య్‌కుమార్,ఎమీజాక్స‌న్‌ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను 2017 దీపావ‌ళికి విడుద‌ల చేద్దామ‌ని ప్ర‌క‌టించారు.

తెలుగు, త‌మిళం, హిందీ, గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుందనుకుంటున్న త‌రుణంలో నిర్మాత‌లు రిలీజ్ డేట్ ను మార్చారు. ఈ విష‌యాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌తినిధి రాజ మ‌హాలింగం ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం సినిమాను జ‌న‌వ‌రి 25, 2018న విడుద‌ల చేయ‌నున్నాం అని ప్ర‌క‌టించారు. కార‌ణాలు ప‌క్కాగా తెలియ‌లేదు కానీ, సాంకేతిక కార‌ణాలు కార‌ణంగానే సినిమా విడుద‌ల వాయిదా అయ్యి ఉండొచ్చున‌ని అనుకుంటున్నారు.

More News

'డిజె దువ్వాడ జగన్నాథమ్' రిలీజ్ డేట్

'రేసుగుర్రం','సన్నాఫ్ సత్యమూర్తి','సరైనోడు'వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా,

సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 'హరే రామ హరే కృష్ణ' ప్రారంభం

సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిలీప్ ప్రకాష్,రెజీనా హీరో హీరోయిన్లుగా

బేబి ఆడియో ఆవిష్కరణ

సీనియర్ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా కథానాయకుడిగా,షిరాగార్గ్,అంజలిరావు కథానాయికలుగా,

ఎన్టీఆర్ చిత్రంలో నందిత...

ప్రేమ కథా చిత్రమ్తో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందితరాజ్ ఈ మధ్య సినిమాల్లో నటించక చాలా గ్యాప్తీసుకుంది. ఎట్టకేలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

మేలో విడుదలకు సిద్ధమవుతున్న నయనతార 'వాసుకి'

సౌతిండియాలో నయనతార ను సూపర్ స్టార్ ని చేసిన మలయాళ బ్లాక్బస్టర్ 'పుదియ నియమం'