గ‌జ బాధితుల‌కు తలైవా ఆప‌న్న హ‌స్తం

  • IndiaGlitz, [Tuesday,November 20 2018]

త‌మిళ‌నాడులో కొన్ని ప్రాంతాల్లో గ‌జ తుపాను కార‌ణంగా భారీగా ప్రాణ‌, ఆస్థి న‌ష్టం జ‌రిగింది. త‌మిళ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి కోలీవుడ్ ముందుకు వ‌స్తుంది. ఇప్ప‌టికే హీరో సూర్య‌, అత‌ని కుటుంబ స‌భ్యులు జ్యోతిక‌, కార్తి, తండ్రి శివ‌కుమార్ 50 ల‌క్ష‌ల ఆర్ధిక సాయాన్ని ప్ర‌క‌టించ‌గా.

విజ‌య్ సేతుప‌తి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించారు. తాజాగా త‌లైవా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న వంతు విరాలాన్ని ప్ర‌క‌టించారు.

త‌న వంతుగా తుపాను బాధితుల‌కు 50 ల‌క్ష‌ల రూపాయ‌లను ర‌జ‌నీకాంత్ ఇస్తున్నాడ‌ట‌. ర‌జ‌నీ మ‌క్క‌ల్ మండ్ర కార్య‌క‌ర్త‌ల‌ను బాధితుల‌కు 50 ల‌క్ష‌ల విలువైన సామాగ్రిని అందించాల‌ని కోరారు. డైరెక్ట‌ర్ శంక‌ర్ 10 ల‌క్ష‌ల రూపాయల విరాలాన్ని ప్ర‌క‌టించారు.

More News

'క్రేజీ కేజీ ఫీలింగ్' టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్: నిర్మాత మధు

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం  'క్రేజీ క్రేజీ ఫీలింగ్'. సంజయ్ కార్తీక్ దర్శకుడు. విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటించారు.

'శుభలేఖ+లు' రెండ‌వ ట్రైల‌ర్‌ని ఆవిష్క‌రించిన త్రివిక్ర‌మ్ 

ఇటీవల కాలంలో ఓ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం 'శుభలేఖ+లు'. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ ఓ క్యూరియాసిటీ సొంతం

మ‌రో బ్యాన‌ర్ పెట్టే ఆలోచ‌న‌లో నాగ్‌..

నాగార్జున అగ్ర క‌థానాయ‌కుడు.. హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా ఆయ‌న ప‌లు సినిమాల‌ను అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో నిర్మించాడు.

కొర‌టాల క‌మిట్‌మెంట్ పూర్తి చేయాల్సిందేనా

ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మైత్రీ మూవీ మేక‌ర్స్‌లో 'జ‌న‌తా గ్యారేజ్' సినిమా చేసిన త‌ర్వాత మ‌రో సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడు. కానీ ఇంకా పూర్తి చేయ‌లేదు.

వివాదంలో దీప్ వీర్ వివాహం

బాలీవుడ్ తార‌లు ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనె ఈ నెల 14,15 తేదీల్లో ఇట‌లీ లేక్ కోమోలో జ‌రిగిన వివాహంతో ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే.