డబ్బింగ్ దశలో రజనీ 'కబాలి'

  • IndiaGlitz, [Monday,April 18 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం కబాలి'. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అందులో భాగంగా సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకంటుంది. రాధికా అప్టే, ధన్సిక నటిస్తున్న ఈ చిత్రం ఓ మాఫియా డాన్ కు సంబంధించిన కథ. తమిళనాడు ఎన్నికల కారణంగా మే 27న విడుదల చేయాలని నిర్మాత థాను యోచిస్తున్నాడట.

More News

రానా తో రొమాన్స్ కి రెడీ అంటున్న ప‌వ‌ర్ స్టార్ హీరోయిన్..

లీడ‌ర్ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన రానా తొలి చిత్రంతో విజ‌యం సాధించినా...ఆత‌ర్వాత సోలో హీరోగా మాత్రం స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాడు.

ఈనెల 29న విడుదలౌతున్న యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ రహదారి

సేతు,అభిషేక్,రాజ్,పూజ,ఉమాశంకర్,శ్వేత,విజయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నచిత్రం రహదారి.యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైన్ మెంట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పవన్ ప్రజెంట్ టార్గెట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని...రాజకీయాల్లో ప్రవేశించాకా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాను అని ప్రకటించారు.

శ్రీమాన్‌ దర్శకుడిగా కన్నడలో 'కుమారి 21ఎఫ్‌'

రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌ జంటగా సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించి నిర్మించిన చిత్రం  'కుమారి 21ఎఫ్‌. ఈ చిత్రం' తెలుగులో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

అమ్మకు అఖిల్ అభినంద‌న‌

అమ్మ అమ‌ల‌కు అఖిల్ అభినంద‌న‌లు తెలియ‌చేసారు. ఇంత‌కీ ఎందుకు అభినందించాడంటే...నాగార్జున స‌హ‌కారంతో అమ‌ల బ్లాక్రాస్ సంస్థను ఏర్పాటు చేసి కొన్ని సంవ‌త్స‌రాలుగా  జంతువులను సంర‌క్షిస్తూ ఎంతో సేవ చేస్తున్న విష‌యం తెలిసిందే.