హీరో కావాలనుకోలేదు: రజనీకాంత్

  • IndiaGlitz, [Saturday,August 17 2019]

''నేను హీరో కావాలని సినిమా ఇండస్ట్రీకి రాలేదు. విలన్ అవుదామనే వచ్చాను. అయితే నన్ను హీరోగా చేసిన వ్యక్తి కలైజ్ఞానంగారే'' అని అన్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. సీనియర్ రచయిత కలైజ్ఞానంకి ఏర్పాటు చేసిన పురస్కార కార్యక్రమంలో రజనీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ''ఒకప్పుడు నేను 'భైరవి' అనే చిత్రంలో హీరోగా నటించాను. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే కాకుండా.. నాకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. విజయవంతమైన చిత్రాలకు హీరోలకే పేరు వస్తుంది. కథా రచయితలకు పేరు రాలేదు. కానీ ఈ పరిస్థితి కలైజ్ఞానంగారికి సొంత ఇల్లు లేదని తెలిసింది. ఆయనకు ఇల్లుని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వానికి నేను ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఆయన కోసం నేనే ఓ మంచి ఇల్లు ఇస్తాను'' అని అన్నారు రజనీకాంత్.

More News

20 శాతం పారితోషకం మాత్రమే తీసుకున్నా: ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సాహో`.

రియల్ ‘హీరో’ మీరే సారూ.. 500 ఇళ్లు కట్టిస్తున్న ‘నానా’!

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈయనకుండే సేవాగుణం అలాంటిది మరి.

నెటిజన్‌ కౌంటర్‌కి మాధవన్ రిప్లై

తమిళ నటుడైన మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన నటించిన తమిళ చిత్రాలు సఖి, చెలి, యువ చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి.

'అ!' సీక్వెల్‌లో టాప్ స్టార్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మాతగా మారి రూపొందిన చిత్రం `అ!`. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం డీసెంట్ విజయాన్ని అందుకుంది.

హీరోయిన్‌పై సీరియస్ అయిన యూనిట్

హీరోయిన్ రష్మిక మందన్నాపై  కోలీవుడ్‌కి చెందిన ఓ చిత్ర యూనిట్ గుర్రుగా ఉందని టాక్. ఎందుకంటే..