రాజశేఖర్ ని తేజ తీసేయడానికి కారణం ఇదే..

  • IndiaGlitz, [Thursday,April 07 2016]

తేజ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో ఒక‌ప్ప‌టి యాంగ్రీ యంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ విల‌న్ గా న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో.. రాజ‌శేఖ‌ర్ మంచి నిర్ణ‌యం తీసుకున్నారు అనుకున్నారు. ఇంత‌లోనే ఈ సినిమా నుంచి రాజ‌శేఖ‌ర్ అవుట్ అంటూ వార్త‌లు. ఇంత‌కీ ఏం జ‌రిగింది అంటే... షూటింగ్ కి రాజ‌శేఖ‌ర్ ఎప్ప‌డూ టైమ్ కి వ‌చ్చేవారు కాద‌ట‌. ఇది తేజ‌కి న‌చ్చ‌లేద‌ట‌.
రాజ‌శేఖ‌ర్ శ్రీమ‌తి జీవిత..తేజ ఇద్ద‌రూ చిన్న‌నాటి స్నేహితులు. రాజ‌శేఖ‌ర్ షూటింగ్ ఆల‌స్యంగా వ‌స్తున్న విష‌యాన్ని జీవిత‌కి ఫోన్ చేసి చెప్పాడ‌ట తేజ‌. ఇలాగే కంటిన్యూ అయితే రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాలో న‌టించ‌డు అని చెప్పేసాడ‌ట‌. అయినా...తేజ మాట‌ను ఏమాత్రం లెక్కచేయ‌కుండా య‌ధాప్ర‌కారం రాజ‌శేఖ‌ర్ షూటింగ్ కి ఆల‌స్యంగా వ‌చ్చేవాడ‌ట‌. దీంతో తేజ‌కి కోపం వ‌చ్చింద‌ట‌. ఇక లాభం లేద‌నుకుని ఈ సినిమాలోంచి రాజ‌శేఖ‌ర్ ని త‌ప్పించేసాడని టాక్.

More News

ఉగాది సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ 'బహ్మోత్సవం' ఫస్ట్ లుక్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా పి.వి.పి.సినిమా,ఎం.బి.ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకాలపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో

నిర్మాణాంతర కార్యక్రమాలలో వర్మ vs శర్మ

మాస్టర్ చంద్రాంషువు నార్ని సమర్పణలో పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకం పై గిరిబాబు,జూ.రేలంగి టైటిల్ రోల్ లో బాబ్ రతన్,బిందు బార్బీ జంటగా నటిస్తున్న చిత్రం 'వర్మ vs శర్మ'.

'సిద్ధార్ధ' చిత్రీకరణ పూర్తి

'జీనియస్','రామ్ లీల' చిత్రాల ద్వారా రామదూత క్రియేషన్స్ కి ఓ బేనర్ వేల్యూ తెచ్చుకోగలిగారు నిర్మాత దాసరి కిరణ్ కుమార్.

మ‌హేష్..చెప్పులు తొడుగుతుంది అత‌నికే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు. కొత్త సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న బ్ర‌హ్మోత్స‌వం టీజ‌ర్ రిలీజ్ చేసారు.

స‌రైనోడు సెన్సార్ టాక్..

స్లైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించారు.