'రాక్ష‌స‌న్' రీమేక్ హీరోయిన్ ..ఎలా సెట్ అవుద్దో...

  • IndiaGlitz, [Saturday,February 23 2019]

ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ 'సీత‌' త‌ర్వాత ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ సూప‌ర్‌హిట్ చిత్రం 'రాక్ష‌స‌న్‌'లో రీమేక్‌లో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హవీష్ కొనేరు ఈ చిత్రాన్నినిర్మించ‌నున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ జోడి కోసం యూనిట్ అన్వేష‌ణ‌లో ప‌డింది. రీసెంట్ టైమ్స్‌లో ర‌కుల్ ప్రీత్, రాశీ ఖ‌న్నా పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతున్నాయి. అయితే చివ‌రాఖ‌రుకు హీరోయిన్ ఫైన‌ల్ అయ్యింది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా ఓకే అయ్యింది. ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ది టీచ‌ర్ పాత్ర‌. అయితే బెల్లంకొండ ఒడ్డు పొడుగ్గా ఉంటాడు. అనుప‌మ ఏమో అంత హైట్ ఉండ‌దు. మ‌రి వీరిద్ద‌రి జోడి తెర‌పై ఎలా క‌న‌ప‌డ‌నుందో. అయితే మేక‌ర్స్ క‌థానుగుణంగా వెళ్లిపోయారే కానీ.. క‌థ‌లో ఏమైనా మార్పులు చేస్తే మాత్రం జోడి తెర‌పై క‌న‌ప‌డాల్సి వ‌స్తే.. ఎలా ఉంటుందో చూడాల్సిందే..

More News

ఆ హీరోయిన్‌తో క‌లిసి ప‌నిచేయ‌నంటోందిగా!!

ఓ క‌న్నుగీటి రాత్రికి రాత్రే నేష‌న‌ల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుంది ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. `ఒరుఆడార్‌ల‌వ్‌`

డిప్యూటీ సీఎం నిమ్మకాయలపై పోటీకి జనసేన అభ్యర్థి రెడీ!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్పపై(టీడీపీ) ఆయన సొంత సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి (బాపూజీ ) జనసేన తరఫున పోటీ చేయనున్నారా..?

మూడ్రోజులపాటు కర్నూల్‌‌లో జనసేనాని పర్యటన

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు పెంచారు.

కోడి రామకృష్ణ మృతి టాలీవుడ్‌కు తీరని లోటు: పవన్

టాలీవుడ్ లెజెండరీ దర్శకులు కోడి రామకృష్ణ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

35 లక్షలు మూల్యం చెల్లించిన మహేశ్ ఏఎంబీ సినిమాస్

టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు ఇటీవల భాగ్యనగరంలో ఏఎంబీ సినిమాస్‌ పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన విషయం విదితమే.